బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ఘోరమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బంతితో సత్తా చాటుతోంది. తాము ఓటమిని అంగీకరించలేదని, పోరాడుతున్నామని తెలిసేలా చేసింది. తొలి ఓవర్లోనే ఉ�
మొదటి మ్యాచులో ఘోరంగా విఫలమైన బెంగళూరు బౌలర్లు కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో అద్భుతంగా రాణించారు. వీరి ధాటికి కోల్కతా బ్యాటర్లు విలవిల్లాడారు. ఆరంభం నుంచి తడబడుతూనే ఉన్న కేకేఆర్ బ్యాటింగ్ లైనప్కు
శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగ మాయ చేశాడు. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునేలా కనిపించిన సునీల్ నరైన్ (12).. హసరంగ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయాడు. దాంతో లీడింగ్ ఎడ్జ్ తీసుకున్న
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది. పవర్ప్లే ముగిసే సరికి ముగ్గురు కీలక బ్యాటర్లను కోల్పోయిన కేకేఆర్.. ఆ తర్వాతి ఓవర్లలోనే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (13) కూడా అవుటైపోయాడు. హసరంగ వ�
బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులో వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (9) పెవిలియన్ చేరాడు. యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని రహానే పుల్ చేయడానికి ప్రయత్నించాడు. డీప్ బాక్వర్డ్ స్క్వేర్లో ఫీల్డింగ్ చే�
ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా తొలి వికెట్ కోల్పోయింది. యువపేసర్ ఆకాష్ దీప్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన వెంకటేశ్ అయ్యర్.. వికెట్ పోగొట్టుకున్నాడు. లెగ్సైడ్ వేసిన బ్యాక్ ఆఫ్ లెంగ్త్ బం
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖల అధికారులతో సీఎస్ సోమేశ్కుమార్�
ఐపీఎల్లో ఇంట్రస్టింగ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ను ఓటమితో ఆరంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విజయంతో ప్రారంభించిన కోల్కతా నైట్ రైడర్స్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వ
ఐపీఎల్ కొత్త సీజన్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓటమితో మొదలుపెట్టింది. బ్యాటర్లు విజృంభించడంతో 200పైగా పరుగులు చేసినప్పటికీ.. బౌలర్లు తేలిపోవడంతో బెంగళూరు ఓడిపోయింది. అయినా సరే కోల్కతాతో జరిగే మ్�
ఐపీఎల్ పండుగ వచ్చేసింది. కరోనా భయంతో కేవలం నాలుగు వేదికల్లోనే జరుగుతున్న ఈ టోర్నీలో ప్రేక్షకుల సందడి చాలా తక్కువగా ఉంది. టోర్నీ ఆరంభంలోనే సుమారు 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతిస్తామని బీసీసీఐ ప్రకటించి�
సన్రైజర్స్ యువపేసర్ ఉమ్రాన్ మాలిక్పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అతను టీమిండియా మెటీరియల్ అని చెప్పాడు. మాలిక్ను టీమిండియా సెలెక్టర్లు గమనిస్తూ ఉండాలని, జాతీయ జట్టు �
సరిస్కా టైగర్ రిజర్వులోని కార్చిచ్చు అదుపు చేయడానికి ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఆదివారం నాడు ఈ టైగర్ రిజర్వులో కార్చిచు మొదలైంది. మంటలు అదుపులోకి వచ్చాయనుకుంటే.. మరుసటి రోజు ఉదయం మళ్లీ చెలరే
టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏదైనా ఐఫోన్ రిపేర్ లేదా రిప్లేస్మెంట్ కోసం వస్తే.. సర్వీస్ సెంటర్ ఉద్యోగులు ముందుగా సదరు ఐఫోన్ పోయిందని కానీ, లేదంటే దొగతనానికి గురైందని కానీ కేసు ఉంద
స్కూళ్లకు వెళ్లకుండా ఆడపిల్లలపై నిషేధం విధించిన తాలిబన్ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు గట్టి షాకిచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ రీకన్స్ట్రక్షన్ ట్రస్ట్ ఫండ్ (ఏఆర్టీఎఫ్) కింద ఆఫ్ఘన్ గడ్డపై చేపట్టాల్సిన 600 మిలి�
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్కు ఆరంభంలోనే కష్టాలు ఎదురయ్యాయి. జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ (2) థర్డ్ అంపైర్ తీసుకున్న వివాదాస్పర నిర్ణయానికి అవుట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క�