ఈ ఐపీఎల్లో ప్రతి టీం నడుస్తున్న దారిలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ కూడా నడిచాడు. రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన అతను.. రెండో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్పై వెటరన్ పేసర్ షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు డుప్లెసిస్ కెప్టెన్సీలో ప్రత్యేకత ఏమీ కనిపించడం లేదని, కెప్టెన్గా అతనికి తాను అభిమ�
సౌతాఫ్రికా చేతిలో 220 పరుగుల తేడాతో టెస్టు మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్ జట్టు.. షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్లో సౌతాఫ్రికా ఆటగాళ్లు స్లెడ్జింగ్ మితిమీరిందని, అయినా సరే అంపైర్లు దీన్ని పట్టించుకోలేదని బంగ్�
ఐపీఎల్లో ఆసక్తికరమైన పోరుకు వేదిక సిద్ధమైంది. వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ముంబైపై సెంచరీతో అదరగొట్టిన రాజస్థాన్ ఓపెనర్ జోస�
న్యూఢిల్లీ : నిబంధనలు ఉల్లంఘించిన మూడు సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ కొరడా ఝుళింపించింది. యశ్వంత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కోకన్ మెర్కంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సమతా కో-ఆపరేటివ్ డెవలప�
హైదాబాద్ : ఆకర్షణీయమైన పెట్టుబడులకు జీనోమ్ వ్యాలీ కేంద్రంగా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం జీనోమ్ వ్యాలీలో కేటీఆర్ జాంప్ ఫార్మాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గత కొద్ది రోజులుగా వరుసగా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 795 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తల్లి మీనాక్షి సింగ్ (85) సోమవారం రాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత మూడు వారాలుగా నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా�
లక్నోతోపై గెలిచేందుకు సన్రైజర్స్ జట్టు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఆరంభంలోనే కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16) వికెట్ కోల్పోయిన సన్రైజర్స్.. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (13) వికెట్ కూడా కోల్పోయిం�
లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు తంటాలు పడుతోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్రైజర్స్ను ఆవేశ్ ఖాన్ దెబ్బకొట్టాడు. తను బౌలింగ్కు వచ్చిన తొలి ఓవర్లోనే కెప్టెన్ కే�
లక్నో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో సన్రైజర్స్ ఇబ్బందులు మొదలయ్యాయి. సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆవేశ్ ఖాన్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి విలియమ్సన�
లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ బౌలింగ్ దళం రాణించింది. ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసిన సన్రైజర్స్ బౌలర్లు.. మధ్యలో గాడి తప్పారు. మళ్లీ డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చ
లక్నో సూపర్ జెయింట్స్ను మరోసారి దీపక్ హుడా (51) ఆదుకున్నాడు. క్వింటన్ డీకాక్ (1), ఎవిన్ లూయిస్ (1), మనీష్ పాండే (11) తక్కువ స్కోర్లకే అవుటవడంతో లక్నో జట్టు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన హుడా.. కె
సన్రైజర్స్ తమ బౌలింగ్ బలం చూపిస్తోంది. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పవర్ప్లే ఓవర్లలోనే సత్తా చాటి రెండు వికెట్లు తీయగా.. మరో ఆల్రౌండర్ షెఫర్డ్ కూడా బంతి అందుకున్న తొలి ఓవర్లోనే మనీష్ పాండే (11)ను పెవిలియ�
సన్రైజర్స్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బంతి అందుకున్న తొలి ఓవర్లోనే ప్రమాదకర క్వింటన్ డీకాక్ (1)ను అవుట్ చేసిన సుందర్.. నాలుగో ఓవర్ తొలి బంతికే విండీస్ విధ్వంసకారుడు ఎవిన�