ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత పాక్ క్రికెటర్ల ఐసీసీ ర్యాంకులు మెరుగయ్యాయి. ముఖ్యంగా మూడు వన్డేల్లో రెండు సెంచరీలతో అదరగొట్టిన పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ ఏడు ర్యాంకులు మెరుగై ఏకంగా మూడో స్థానానికి ఎగబాకాడు. ద
ఈ ఐపీఎల్లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఒటమి చవిచూసిన ముంబై.. ఎలాగైనా ఒక గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే బుధవా
హైదరాబాద్ : బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం.. ధర్మం కోసం అంటారనీ.. పెట్రో ధరల పేరిట చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం.. ధర్మం కోసమేనా? అని ప్రశ్నించారు. ఇటీవల వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కేంద్రానికి లే
ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్లుగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు తమ కొత్త యాంథెమ్ను విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన ఈ పాట.. 2022 ఐపీఎల్ సీజన్ కోసం ప్రారంభించిన ‘‘ఖేలేంగే దిల్ ఖోల్కే’’ క్యాంపెయిన్కు కొనస
ప్రస్తుతం టీమిండియాలో కెప్టెన్సీ సమస్య తాత్కాలికంగా తీరినప్పటికీ.. భవిష్యత్తులో జట్టు పగ్గాలు ఎవరికి అందించాలనే విషయంపై తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. కోహ్లీ నుంచి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని తీసుకు
న్యూఢిల్లీ : ఇటీవల నిత్యవసర వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ప్రయుఖ డెయిరీ సంస్థ అమూల్ పాల ధరలను పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవ
రాజస్థాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ �
రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు కష్టాల్లో పడింది. వికెట్లేమీ కోల్పోకుండా పవర్ప్లే ముగించిన ఆర్సీబీ.. ఆ తర్వాత వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. చాహల్ వేసిన ఏడో ఓవర్ చివరి బంతికి కెప్టె
ఏ జట్టులో ఉన్నా తను వికెట్ టేకర్నే అని యుజ్వేంద్ర చాహల్ నిరూపించాడు. తన మాజీ జట్టు అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో తొలి వికెట్ తీశాడు. అప్పటి వరకు వికెట్ లేకపోవడంతో టెన్షన్లో ఉన్�
రాజస్థాన్తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు నిలకడగా ఆడుతోంది. 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరుకు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (24 నాటౌట్), అనూజ్ రావత్ (22 నాటౌట్) మంచి ఆరంభం అందించారు. వీళ్లిద్
బెంగళూరు బౌలింగ్ దాడి ముందు రాజస్థాన్ బ్యాటింగ్ విలవిల్లాడుతోంది. ఆరంభంలోనే యశస్వి జైస్వాల్ (4) వికెట్ పతనంతో ప్రారంభమైన రాజస్థాన్ ఇన్నింగ్స్ను.. బట్లర్ (34 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (37) నిలబెట్టారు. అయితే హర్
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ జట్టుకు నెమ్మదైన ఆరంభం లభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) మరోసారి నిరాశ పరిచాడు. దీంతో క్రిజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (19 నాటౌట్).. తన మాజీ జట్టు అయిన బెంగళూరుప
రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశాజనక ఆటతీరు కొనసాగుతూనే ఉంది. ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విఫలమైన అతను.. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో కూడా నాలుగు పరుగలకే పెవిలియన్ చేరాడు. డ�