కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. అయితే వాళ్లకు అడపాదడపా కేకేఆర్ బౌలర్లు షాకులిస్తూనే ఉన్నారు. అంతకుముందు పదో ఓవర్లో దేవదత్ పడిక్కల్(24)ను సునీల్ నరైన్ అవుట్ చ
ఐపీఎల్లో 150వ మ్యాచ్ ఆడుతున్న స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మద్య జరుగుతున్న మ్యాచ్లో.. కేకేఆర్ బౌలర్లను రాజస్థాన
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్కు అద్బుతమైన ఆరంభం లభించింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లన్ తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. అతనికి యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్
వరుసగా రెండు ఓటములు ఎదుర్కొన్న కోల్కతా నైట్ రైడర్స్ ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని బరిలో దిగింది. దానికి తగ్గట్లుగా టాస్ కూడా శ్రేయాస్ అయ్యర్నే వరించింది. దీంతో కేకేర్ నాయకుడు మరో ఆలోచన లేకుండా బౌలింగ
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఈ నెల 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి సమావే
ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆసియా కప్ నిర్వహించాలని ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఊదేళ్ల తర్వాత జరిగే ఈ �
భారతదేశంలో పురుషుల క్రికెట్కు దక్కినంత ప్రాధాన్యం.. మహిళా క్రికెట్కు దక్కలేదని బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్�
టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ఇవాళ (సోమవారం) 30వ పడిలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జాబితాలో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడ
హైదరాబాద్ : విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. శనివారం రోజున మామిడిపల్లి మీదుగా వెళ్తుండగా కాళ్లకు చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న విద్యార్థులను చూశారు. వెంటనే �
Yubari Melon | ప్రపంచంలో అనేక రకాల ఫలాలున్నాయి. ఒక్కో పండు ఒక్కో ప్రత్యేకతలతో పాటు ధరలూ వేర్వేరుగా ఉంటాయి. సాధారణంగా పండ్ల ధర రూ.400 నుంచి రూ.500 వరకు ఉంటాయి. భారత్లో సాధారణంగా ఎక్కువగా యాపిల్, ద్రాక్ష, దానిమ్మ, నారింజ, �
ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ఏకైక జట్టు ముంబై ఇండియన్స్. వీళ్లతోపాటు పరాజయాల పరంపర కొనసాగించిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా బెంగళూరుపై విజయం సాధించి గెలుపు బాట పట్టింది. కానీ ముంబై ఇంకా ఓటముల్లోన�
ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ముంబై ఇండియన్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచా
తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేకుండా తమ ఐదేళ్ల పాపను మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్లారు. అదే వాళ్లు చేసిన తప్పు అయింది. ఇంట్లో పసిపాప ఒంటరిగా ఉండటం చూసిన పొరుగింటిలోని దుర్మార్గుడు.. చిన్నారిపై అఘాయిత్యానికి
ఉక్రెయిన్పై రష్యా చేసిన అమానుష దాడిని ఖండించకుండా, ఆ పరిస్థితిని ఉపయోగించుకోవాలని చూసే దేశాల విషయంలో అమెరికా, దాని మిత్రదేశాలు తగిన చర్యలు తీసుకుంటాయట. ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలె�
ఉక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యా దళాలు అత్యంత క్రూరంగా, మానవత్వం కోల్పోయి ప్రవర్తిస్తున్నాయని ఉక్రెయిన్ అధికారులు చెప్తున్నారు. తాజాగా బుకా ప్రాంతంలోని ఒక ఇంట్లో రష్యా సైనికులు అమానవీయ ఘటనకు పాల్పడ్�