లక్నోతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో సన్రైజర్స్ జట్టు తొలి వికెట్ ఖాతాలో వేసుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. రెండో ఓవర్లోనే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ను ర�
ఈ ఐపీఎల్ సీజన్ను ఘోర ఓటమితో ప్రారంభించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రెండో మ్యాచ్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే చెన్నైపై భారీ విజయం సాధించి ఊపుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్
టీమిండియా స్టార్ ఓపెనర్, ఐపీఎల్ కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ దగ్గర క్రికెట్కు సంబంధించిన అన్ని షాట్లూ ఉన్నా�
న్యూజిల్యాండ్ వెటరన్ ప్లేయర్ రాస్ టేలర్ చాలా కాలం ఆ దేశ క్రికెట్కు సేవలందించాడు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. సోమవారం నాడు నెదర్లాండ్స్తో జరిగిన అంతర్జాతీయ గేమ్ తనకు చివరిదని ప్రకటించాడు. ఈ క�
ఫ్రాన్స్ దేశంలోని ఓర్లీన్స్ జరిగిన ఓర్లీన్స్ మాస్టర్స్ 2022 షటిల్ టోర్నమెంట్లో భారత షట్లర్ మిథున్ మంజునాథ్ రజత పతకం సాధించాడు. అద్భుతమైన విజయాలతో ఫైనల్ చేరుకున్ మిథున్.. ఫైనల్లో ఫ్రాన్స్ ఆటగాడైన టోమా జూ�
హైదరాబాద్ : వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం ఖైరతాబాద్, ముషీరాబాద్, అంబర్ పేట నియోజకవర్గాల పరిధిలో ఎస్ఎన్డీపీ కార్యక్రమం క్రిం�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలతో సరికొత్త శకానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వర్చువల్గా కొత్త జిల్లాలను ప్రారంభించగా. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు ప్రారం
ఐపీఎల్లో చెన్నై పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్లో కూడా చెన్నై ఓటమిపాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టులో లియామ్ లివింగ్స్టన్ (60), ధవన్ (33), జితేష్ శర్మ (26) రాణించడంతో నిర్ణీత 20 ఓవ
పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి చెన్నై సూపర్ కింగ్స్ చాలా కష్టపడుతోంది. ప్రధాన బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13), మొయీన్ అలీ (0), జడేజా (0), రాయుడు (13) పూర్తిగా విఫలమయ్యారు. దాంతో 36 పరుగ�
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13) స్వల్ప స్కోర్లకే వెనుతిరగడంతో.. భారం అంతా తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. అయితే గత మ్యాచ�
పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. రుతురాజ్ గైక్వాడ్ (1), రాబిన్ ఊతప్ప (13) స్వల్ప స్కోర్లకే వెనుతిరగడంతో.. భారం అంతా తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది. అయితే గత మ్యాచ�
ఈ ఐపీఎల్ ఆరంభం నుంచి ఫామ్ లేమితో బాధపడుతున్న చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరిచాడు. రబాడ వేసిన రెండో ఓవర్ చివరి బంతిని స్లిప్స్లో ఉన్న ధవన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గతే ఐపీఎల్�
పంజాబ్, చెన్నై మధ్య జరుగుతున్న మ్యాచ్ అభిమానులు అసలు సిసలు ఐపీఎల్ రుచి చూపుతోంది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన పంజాబ్.. ఆ తర్వాత అనూహ్యంగా తేరుకుంది. మెగావేలంలో భారీ ధరకు పంజాబ్ కొనుగో
చెన్నైతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (5) అవుటవడంతో పంజాబ్ ఇన్నింగ్స్ అత్యంత పేలవంగా ప్రారంభమైంది. ఆ తర్వాత�
జయశంకర్ భూపాలపల్లి : గణపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గాంధీనగర్ క్రాస్ సమీపంలో ఉన్న పరకాల – భూపాలపల్లి ప్రధాన రహదారి మైలారం డబుల్ బెడ్రూమ్ సమీపంలో బైక్ను కారు ఢీకొంది. స్థానికులు తెలిపిన వివ