ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ముంబై ఇండియన్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. అనంతరం మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. అదే సమయంలో తమ జట్టులో రమన్దీప్ స్థానంలో టైమల్ మిల్స్ ఆడుతున్నట్లు వెల్లడించాడు. తమ జట్టులో ఎటువంటి మార్పులూ లేవని పంజబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు.
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, ఒడియన్ స్మిత్, షారుఖ్ ఖాన్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్
ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, బసిల్ థంపి
Captain Rohit Sharma wins the toss and #MumbaiIndians will bowl first against #PBKS.
Live – https://t.co/QpRklNl6wU #MIvPBKS #TATAIPL pic.twitter.com/mtE46j57TP
— IndianPremierLeague (@IPL) April 13, 2022