పాయింట్ల పట్టికలో టాప్-2 లక్ష్యంగా ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. కీలక పోరులో బంతితో విఫలమైనా బ్యాట్తో దుమ్మురేపింది.
KL Rahul | భారత జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ దేశవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు ఐదేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడుతున్న రాహుల్ నిరాశ పరిచాడు. కర్ణాటక కెప్టెన్ మయాంక�
దులీప్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ జట్టు తొలి గెలుపును రుచిచూసింది. అనంతపూర్ వేదికగా ఇండియా ‘డీ’తో జరిగిన మ్యాచ్లో అగర్వాల్ సేన 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 488 పరుగ
Duleep Trophy 2024 : దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ రెండు రోజుల్లో మొదలవ్వనుంది. బంగ్లాదేశ్తో తొలి టెస్టుకు ఎంపికైన వాళ్లు విశ్రాంతి తీసుకోనున్నారు. అందుకని మంగళవారం బీసీసీఐ(BCCI) దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ కోసం స్క్వ�
Mayank Agarawal | కర్నాటక రంజీ క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్ ఇటీవలే విమానంలో కలుషిత నీరు తాగి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనతో రెండు వారాల పాటు ఆటను వదిలేసి ఇంటికే పరిమితమ�
Ranji Trophy 2024: వారం రోజుల క్రితం అగర్వాల్.. త్రిపురతో మ్యాచ్ ముగించుకుని విమానంలో సూరత్ వస్తుండగా కలుషిత నీరు తాగడంతో నోరు, గొంతులో మంట కారణంగా హుటాహుటిన ఆస్పత్రికి చేరిన విషయం విదితమే.
కర్ణాటక రంజీ టీమ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం కుదుటపడుతున్నది. త్రిపురతో రంజీ మ్యాచ్ ముగించుకుని ఢిల్లీ బయల్దేరిన మయాంక్..విమానంలో గుర్తు తెలియని ద్రవం తాగి దవాఖాన పాలయ్యాడు.
Mayank Agarwal | కర్ణాటక రంజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. రంజీల్లో భాగంగా త్రిపురపై విజయం సాధించిన కర్ణాటక టీమ్తో అగర్తాల నుంచి ఢిల్లీకి బయల్దేరిన మయాంక్ అనారోగ్యం పాలయ్యాడు. విమానం బయల్�
Deodhar Trophy | దేశవాళీ టోర్నీ దేవ్ధర్ ట్రోఫీలో సౌత్ జోన్ జట్టు తొమ్మిదోసారి విజేతగా నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్లో సౌత్ జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్జోన్ను చిత్తుచేసింది. మొదట సౌత్జోన్ 50 ఓవర్లలో 8 విక�