తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన తొలి పోరులో ముంబై 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన హై�
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దంచికొట్టారు. దాంతో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ముంబై ఇండియన్స్పై మరక్రం సేన 5 వికెట్ల నష్టానికి రెండొందలు స్కోర్ చేసింది.
IPL 2023 : పదిహేనేళ్లుగా క్రికెట్ ఫ్యాన్స్కు వినోదం పంచిన ఐపీఎల్ పండుగ రేపటితో షురూ కానుంది. ఈ ఏడాది టైటిల్ సాధించడమే లక్ష్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు స్టా�
సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (110 బ్యాటింగ్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ శతకం బాదడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక ఓ మాదిరి స్కోరు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. కొచ్చి వేదికగా శుక్రవారం వేలం పాట జరుగనుంది. రానున్న సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు ప్లేయర్లపై భారీ ఖర్చు పెట్టేందుకు పక్కా ప్రణాళికతో రాబో
Punjab Kings | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2023 లీగ్కు ముందు పంజాబ్ కింగ్స్లో భారీ మార్పే జరిగింది. మయాంక్ అగర్వాల్ను కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించి.. శిఖర్ ధావర్ను ఫ్రాంచైజీ నియమించింది. వచ్చే సీజన్లో ధా
న్యూఢిల్లీ: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను బీసీసీఐ ఇంగ్లండ్కు పంపింది. భారత్, ఇంగ్లండ్ మధ్య శుక్రవారం నుంచి ఏకైక
ఇంగ్లండ్తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్కు జట్టును ఎంపిక చేసే విషయంలో సెలెక్టర్లు తప్పు చేశారని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన భారత జట్టులో కెప్టెన్గా రోహ
ఐపీఎల్లో కీలకమైన మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ రెండు జట్లూ ప్లే ఆఫ్ బెర్తు కోసం పోటీ పడుతున్నాయి. వీటి మధ్య సోమవారం నాడు కీలకమైన పోరుకు డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది.
ఈ ఐపీఎల్ సీజన్లో పడుతూ లేస్తూ వస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ప్లేఆఫ్స్కు అధికారికంగా వెళ్లాలంటే మరో గెలుపు కావాలి. అదే సమయంలో మిగతా మ్యాచులన్నీ భారీ తేడాతో గెలిస్తే పంజాబ్కు కూడా ప్లేఆఫ్స