శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అవుటైన తీరు క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని కన్నా ఎక్కువగా లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్కవెల్ల చేసిన పని చర్చనీయాంశ
బెంగుళూరు: శ్రీలంకతో ఇవాళ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున�
శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్కు యువ ఓపెనర్ రుతురాజ్ సింగ్ దూరమయ్యాడు. మణికట్టు గాయం కారణంగా తొలి టీ20 మ్యాచ్ ఆడలేకపోయిన రుతురాజ్.. రెండో మ్యాచ్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అతనికి నొప్పి తగ్గలేదు. దీ�
IND vs SA | సఫారీ సిరీస్లో విజేతను నిర్ణయించే మూడో టెస్టు ఉత్కంఠ భరితంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్సులో శుభారంభం అందించలేకపోయిన భారత ఓపెనర్లు రెండో ఇన్నింగ్సులో కూడా నిరాశపరిచారు.
IND vs SA | భారత బ్యాటర్లను సఫారీ పేసర్ రబాడ తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అతని బౌలింగ్ ఆడేందుకు భారత బ్యాటర్లు నానాతిప్పలూ పడుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో రబాడ బౌలింగ్లో స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరిన
కేప్టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఔటయ్యారు. తొలుత టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎం�
IND vs SA | సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26)ను జాన్సెన్ అవుట్ చేశాడు. డ్రింక్స్ బ్ేక్ తర్వాత తొలి బంతికే మయాంక్ అవుటయ్యాడు.
IND vs SA | తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకంతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్.. రెండో ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సమిష్టిగా రాణించి సఫారీలను 197 పరుగలకే ఆలౌట్ చేశారు.
శతక్కొట్టిన ఓపెనర్ రాణించిన మయాంక్, రహానే భారత్ తొలి ఇన్నింగ్స్ 272/3 దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలువలేకపోయిన టీమ్ఇండియా.. అంద�
ముంబై: న్యూజిలాండ్తో రెండో టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్రదర్శన అతడి ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. రోహిత్, రాహుల్ వంటి వారి గైర్హాజరీలో �
IND vs NZ | న్యూజిల్యాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్.. తమ స్పిన్నర్లపై ఒత్తిడి పెంచాడని కివీస్ బ్యాటర్ డారియల్ మిచెల్ అన్నాడు.
ముంబై: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండవ టెస్టులో.. రెండవ రోజు భోజన విరామ సమయానికి ఇండియా ఆరు వికెట్ల నష్టానికి 285 రన్స్ చేసింది. సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్ 146 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. అక్షర్
అజాజ్ పటేల్కు నాలుగు వికెట్లు.. న్యూజిలాండ్తో రెండో టెస్టు భారత్ తొలి ఇన్నింగ్స్ 221/4 జట్టులో చోటు నిలుపుకోవాలంటే భారీ ఇన్నింగ్స్ ఆడక తప్పని పరిస్థితుల్లో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ అజేయ