గత మ్యాచ్లో చెన్నైపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ జట్టు.. తమ మాజీ సారధి కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్తో పోటీకి సిద్దమైంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అ�
మయాంక్ అగర్వాల్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్తో తలపడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయింది. ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజా.. నెమ్మదిగా కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటూ జట్టును విజయాల బాట పట్టిం�
చివరి మ్యాచ్లో ఓటములు చవిచూసిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఢీకొట్టేందుకు సిద్ధమయ్యాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్ట�
ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్.. ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ �
ఈ ఐపీఎల్లో ఒక్క విజయం కూడా నమోదు చేయని ముంబై ఇండియన్స్ జట్టు.. పంజాబ్ కింగ్స్తో ఢీకొట్టేందుకు సిద్ధమైంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ టాస్ గెలిచా
పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి వికెట్ తీశాడు. పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ను రెండో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ వేసిన షార్�
పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. దీనిలో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడ�
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నైకి యువ పేసర్ ముకేష్ చౌదరి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. తొలి బంతికి ఫోర్ కొట్టిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (4)ను రెండో బంతికే పెవిలియన్కు పంపాడు. ఆఫ్ వికెట్ ఆవల ముకేష్
ఈ ఐపీఎల్లో వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయిన డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. ఎలాగైనా విజయం సాధించేందుకు ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో తొలి మ్యాచ్ గెలిచి, రెండో మ్యాచ్లో ఓడిన పంజాబ్ కింగ్స్ జట్ట�
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతాకు ఉమేష్ యాదవ్ మరోసారి అద్భుతమైన ఆరంభం అందించాడు. ఫామ్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (1)ను పెవిలియన్ చేర్చాడు. తొలి బంతి నుంచే మయాంక్ను ఇబ్బంది పెట్టిన ఉమే
భారీ స్కోరును ఛేదించి బెంగళూరును మట్టి కరిపించిన పంజాబ్ కింగ్స్.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక అదే బెంగళూరు చేతిలో ఓటమి పాలైన కోల్కతా నైట్ రైడర్స్ తలపడేందుకు సిద్ధమయ్యాయి. వాంఖడే స్టేడియం వేదికగా జర�
తొలి ఇన్నింగ్స్లో అనవసర పరుగు కోసం ప్రయత్నించి వికెట్ పోగొట్టుకున్న మయాంక్ అగర్వాల్ (22).. రెండో ఇన్నింగ్స్లో కూడ నిరాశపరిచాడు. రోహిత్తో కలిసి శుభారంభం ఇచ్చినట్లే కనిపించిన మయాంక్.. ఎంబుల్డెనియా వేసిన �
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అవుటైన తీరు క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని కన్నా ఎక్కువగా లంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్కవెల్ల చేసిన పని చర్చనీయాంశ
బెంగుళూరు: శ్రీలంకతో ఇవాళ డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున�