ఢిల్లీతో నువ్వానేనా అని పోరాడేందుకు లక్నో సూపర్ జెయింట్స్ రెడీ అయింది. ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. మరో ఆలోచన లేకుండా బ�
హైదరాబాద్ : గవర్నర్తో తమకు ఎలాంటి పంచాయితీ లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన రాజన్న సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రాజ్యాంగబద్ధ పదవిని అవమానపర�
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సచివాలయంలో వింత దృశ్యం కనిపించింది. భేటీలో సీఎం జగన్ ఆదేశానుసారం మంత్రి పదవులకు రాజీనామాలు సమర్పించిన 24 మంది.. సచివాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత తమ కాన్వాయ్లల�
పాక్ పర్యటన ముగించుకున్న చాలా మంది ఆస్ట్రేలియా ప్లేయర్లు నేరుగా భారత్ చేరుకున్నారు. ఐపీఎల్లో తమతమ ఫ్రాంచైజీల శిబిరాల్లో చేరిపోయారు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుత
అగ్రరాజ్యం అమెరికాకు డ్రాగన్ దేశం చైనా గట్టి వార్నింగ్ ఇచ్చింది. వచ్చే వారంలో అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ స్పీకర్ నాన్సీ పెలోసి.. తైవాన్ పర్యటనకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మరో కీలక వికెట్ కోల్పోయింది. ఇప్పటికే అజింక్య రహానే (7), శ్రేయాస్ అయ్యర్ (10) వికెట్లను తక్కువ స్కోరుకే కోల్పోయిన కేకేఆర్.. పదో ఓవర్లో కీపర్ శామ్ బిల్లింగ్స
కోల్కతా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (7) అవుటవడంతో ముంబైపై లక్ష్య ఛేదన కష్టంగా మారిందనుకుంటే.. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (10) కూడా మరోసారి ని�
ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్కతా బ్యాటర్లు తడబడుతున్నారు. ఓపెనర్లు అజింక్య రహానే (7), వెంకటేశ్ అయ్యర్ (9 నాటౌట్) ఇద్దరూ వేగంగా ఆడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే స్కోరు వేగం పెంచడానికి ప్రయత�
ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (52) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమవడంతో.. ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది.
హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపును పొందాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అభివృద్ధి చేస్త�
కోల్కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) పేవల ఫామ్ కొనసాగించగా.. కొంత ఆశలు రేపిన డెవాల్డ్ బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించాడు. సూపర్ ఫామ్లో ఉన�
మన పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వల్ల ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయో తెలిసిందే. పాలపొడి కావాలన్నా సుమారు రూ.2 వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు మన దేశంలో కూడా ఒక ప్రాంతంలో కేజీ నిమ్మకాయలు కావ�
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (3) ఫామ్ లేమి కొనసాగించగా.. కోల్కతా పేసర్ ఉమేష్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్తో రోహిత్ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్�
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై ఆడిన ఏ మ్యాచ్లోనూ బ్యాటుతో ఆకట్టుకోని రోహిత్.. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో కూడా తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. �