ఈ ఏడాది ఐపీఎల్లో తన అతి యాటిడ్యూడ్తో విమర్శలపాలైన ఆటగాడు రియాన్ పరాగ్. ఫీల్డ్లో చురుకుగా కదులుతూ అద్భుతమైన ఫీల్డర్గా పేరు తెచ్చుకున్న ఈ అస్సాం కుర్రాడు.. తన ఓవర్ యాక్టింగ్తో అభాసుపాలయ్యాడు. సీనియర్
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ లేని భారతదేశం) కోసం పోరాడుతున్నామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ‘కాంగ్రెస్ యుక్త్ బీజేపీ’ (కాంగ్రెస్తో నిండిన బీజేపీ) అవుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గ�
టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ (Rafael Nadal) మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ నెంబర్వన్గా ఉన్న నాదల్ మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. ప్రపంచ 8వ ర్యాంకు ఆటగాడు క్యాస్పర్ రూడ్తో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ల�
హైదరాబాద్ : సామాజిక సేవారంగంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని, అలాంటి స్వచ్ఛంద సంస్థల పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం, నిధుల మంజూరు విషయంలో వివక్షత చూపడం బాధాకరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మ�
హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష దేశవ్యాప్తంగా జరిగింది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో ప్రిలిమ�
భారత పేసర్ దీపక్ చాహర్.. ఇటీవలే తన ప్రియురాలిని వివాహమాడిన సంగతి తెలిసిందే. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జయ భరద్వాజ్కు చాహర్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా సంతోషంగా అంగీకరించడంతో.. ఈ నెల ఒకటో తేదీన వీళ్లిద్ద�
నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత జీర్ణోద్ధారణ చేసిన రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయంలో శిలా మయ, లోహమయమూర్తి ధ్వజస్తంభ యంత్ర ప్రతిష్ఠాపన, �
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 30 మందితో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డట్లు తెలుస్తున్నది. ప్రమాద
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ను చంపేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. సల్మాన్ ఒక్కడే కాదు.. అతని తండ్రి సలీమ్ ఖాన్కు కూడా డెత్ వార్నింగ్ ఇచ్చారు. ఈ హెచ్చరికలు ఉన్న ఒక చీటీని సల్మాన్కు పంపా�
సౌతాఫ్రికా, భారత్ మధ్య టీ20 పోరుకు అంతా సిద్ధంగా ఉన్నారు. సఫారీ గడ్డపై టెస్టు, వన్డే సిరీస్ల ఓటమికి పగ తీర్చుకోవాలని భారత జట్టు ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో భారత యువపేసర్ అర్షదీప్ సింగ్పై మాజీ సీమర్ ఇర్ఫాన్
ముంబై : మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జూన్ నెల ప్రారంభం నుంచి రోజుకు వెయ్యికిపైగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం 1,357 కొత్త కేసులు రికార్డవగా.. ఒకరు వైరస్తో మృతి చెందారు. కేసులు భ
కొత్తగా వచ్చే కరెన్సీ నోట్లపై రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం చిత్రాలు ముద్రించాలని ఆర్బీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు భారత కరెన్సీ నోట్లపై కేవలం మహాత్మాగాంధీ చిత్రం మాత్రమే ముద్రించారు. అయి�
నిజామాబాద్ : గోదావరి నది ఒడ్డున ఆగమ శాస్త్ర ప్రకారం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలువనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్�
వనపర్తి : అరవైఏండ్ల తండ్లాటకు ఎనిమిదేండ్ల పాలనతో సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రేవల్లి మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన రేవల్లి మండల కాంగ్రెస్ �