కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురు�
నల్లగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన స్వర్ణయుగం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎమ్మెల్యే ఆవిష
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు. గడిచిన మూడు రోజుల్లో రెండు కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం అప్రమత్తమై కీలక నిర్ణయ�
హుజూర్నగర్ : కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త మాటలు మానుకోవాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హితవు పలికారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుజూర్నగర్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళు
జనగామ : జీడికల్ కమాన్ నుంచి పెంబర్తి ఫోర్ లైన్ రోడ్డు పనులను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గురువారం ప్రారంభించారు. వర్షా కాలం నేపథ్యంలో వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్
శ్రీనగర్ : సైన్యం, పోలీసు బలంతో కశ్మీర్లో శాంతి నెలకొనదని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇందు కోసం రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిస్థితి నుంచి బయటపడాలన్నారు.
జూన్ 2.. తెలంగాణకు స్వాంతంత్య్ర దినం. సమైక్య పాలకుల బానిస సంకెళ్లనుంచి బయటపడ్డరోజు. అమరుల ఆత్మబలిదానాలు, కేసీఆర్ అకుంఠిత దీక్షతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన రోజు. తెలంగాణ రాష్ట్ర
కువైట్ : సీఎం కేసీఆర్ సారధ్యంలో తెలంగణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఎన్నారై టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. కువైట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స వేడుకలు ఘనంగా నిర్వహ
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందువులే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. రెండు రోజుల ఓ ఉపాధ్యాయురాలుపై కాల్పులకు తెగబడ్డ ముష్కరులు.. గురువారం ఓ బ్యాంకు అధికారిని కాల్
ఆదిలాబాద్ : ప్రతిరోజు ఆటలు ఆడడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నెలకొల్�
నిర్మల్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని దివ్యనగర్లో కోటి నిధులతో నిర్మించిన జిల్�