నిర్మల్: పల్లె ప్రగతితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మామడ మండలం గాయిద్పల్లిలో ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మం�
మహబూబ్నగర్ : పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సమస్యను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 18వ వార్డ్ ప్రేమ్ నగర్లో పట్టణ ప్�
దేశంలోనే తెలంగాణ ఉద్యోగులు అత్యధిక వేతనాలు తీసుకుంటున్నారని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవోస్) అధ్యక్షురాలు వీ మమత తెలిపారు. గురువారం హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న టీజీవోస్ కార్యాలయంలో జరి�
తిరుపతిలో వరుస మిస్సింగ్లు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో నలుగురికిపైగా కనిపించకుండాపోయారు. సత్యనారాయణపురానికి చెందిన బాలిక మోనిషా అదృశ్యమైంది. గుడికి వెళ్లిన ఈ బాలిక తర్వాత ఇంటికి రాలేదు. �
స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి. ఇక పిల్లల తల్లులకు లంచ్బాక్స్ అనేది సవాలే. పిల్లలకు ఏం పెట్టాలి అని ప్రతిరోజూ ఆలోచిస్తూ ఉంటారు. ఎదిగే పిల్లలకు ఆరోగ్యకరమైన, రుచికరమైన లంచ్ పెట్టాలి. అలాగ�
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష ఎందుకు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారో స్పష్టం చేయాలని మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం టెలీ కాన్ఫరెన్స్ ద�
నారాయణపేట, జూన్ 2 : అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, బాగా చదువుకొని జిల్లా పాలనాధికారి స్థాయి కి ఎదగాలని ప్రభుత్వ సలహా దారులు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లాలో తెలం�
మహబూబాబాద్ : ఆటలను ప్రోత్సహించేందుకే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగ