న్యూఢిల్లీ : మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జాతీయ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ, ఢిల్లీ మీడియా చీఫ్గా ఉన్న నవీన్కుమార్ జిందాల్పై బీజేపీ అధిష్టానం వేటు వేసింది. నుపూర్ శర్మ పార్టీ
ఇంగ్లండ్, న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో జరిగిన ఒక ఘటన అందరి పెదాల మీద నవ్వులు పూయించింది. ఇంగ్లండ్ విజయం సాధించిన ఈ టెస్టులో మాజీ కెప్టెన్ జోరూట్ (115 నాటౌట్) సెంచరీతో అదరగొట్టగా.. కెప్టెన్ బెన�
చేర్యాల, జూన్ 5 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన యేశబోయిన �
భువనేశ్వర్ : ఒడిశాలో కొత్త మంత్రివర్గం ఆదివారం కొలువుదీరింది. మంత్రులుగా 21 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర సచివాలయం లోక్సేవా భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్ గణేశిల
ఒక వ్యక్తి ఉపయోగిస్తున్న బైక్ పోయింది. పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు గడిచిపోయింది. ఇప్పుడు సడెన్గా అతనికి ఒక ఈ-చలాన్ వచ్చింది. తీరాచూస్తే.. అతని బ�
న్యూ జీలాండ్ : న్యూ జీలాండ్లోని వెస్లీ కమ్యూనిటీ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా న్యూ జీలాండ్ టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు జగన్ రెడ్డి మాట్లాడుతూ..ఎంతో మంతి అ�
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైనం తర్వగా కరోనా పరీక్షలు చేసు�
ఖాట్మాండు : నేపాల్లోని రూపందేహి జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడిపోయింది. భైరహవాన్ – పరాసి రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోహిణి నదిలో పడిపోగా.. తొమ్మిది మంది మృతి చెందారు. మరో 23 గాయపడగా.. క్�
మన చుట్టూ ఎవరూ లేనప్పుడు మనలోని అసలు మనిషి బయటకు వస్తాడని ఏదో సినిమాలో హీరో చెప్తాడు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి సంఘటన గురించే. అడవిలో తనను ఎవరూ గమనించడం లేదని గుర్తించిన ఒక ఎలుగు పిల్ల గంతులే
హైదరాబాద్ : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం అంబర్ పేట నియోజకవర్గ పరిధిలోని గోల్నాక డి�
చెన్నై : తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు బాలికలు సహా ఏడుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. నెల్లికుప్పం స�