ఆర్మూర్, జూన్2 : తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగి పేదల జీవితాలలో శాశ్వత వెలుగులు ప్రసారించాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబా
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని బూరగూడ గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ నుంచి భాగ్యనగర్
Soybean seeds | జిల్లాలో భారీగా నకిలీ సోయాబీన్ విత్తనాలు (Soybean seeds) పట్టుబడ్డాయి. మొగుడంపల్లి మండలం జాడి మల్కాపూర్లో ఫర్టిలైజర్ దుకాణాలపై అధికారులు దాడులు నిర్వహించారు.
ఖమ్మం : కేసీఆర్ పాలన దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలలో భాగంగా ఖమ్మం వీడీవోస్ కాలనీ క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను మంత్రి పు�
బహ్రెయిన్ : బహ్రెయిన్ లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి అధ్యక్�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతిని శుక్రవారం నుంచి నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత�
సూర్యాపేట : తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్షుద్ర రాజకీయం చేస్తుంది. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేపడుతున్నదని మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీపై ని�
లండన్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు లండన్లో ఘనంగా జరిగాయి. ఎన్నారై టీఆర్ఎస్, టాక్ సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో ప్రవాస తెలంగాణ బిడ్డలు పెద్దు ఎత్తున పాల్గొన్నారు. లండన్ లోని హౌంస్లో లో టాక్ ప్�
హైదరాబాద్ : రాష్ట్రాలకు రావాల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి కేంద్రం వసూలు చేస్తున్నదని, రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తోం�
కామారెడ్డి : సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తెలంగాణ ఆవి�