ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు గట్టి షాకిచ్చాడు. ఇటీవలే తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆఫీసుకు రావలసిందేనని, లేదంటే ఉద్యోగాలు ఊడతాయని తేల్చిచెప�
హైదరాబాద్ : పేద, మధ్య తరగతి ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధి నారాయణ జోపిడి సంఘంలో రూ. 22.94 కోట్లతో చేపట్టనున�
మైక్రోటియా.. అంటే బాహ్య చెవులు అభివృద్ధి చెందకపోవడం. ఇది పుట్టుకతో వచ్చే వైకల్యం. ఈ వ్యాధితో బాధపడుతున్నవారికి బయటి చెవులుండవు. దీనికి ఇప్పటిదాకా శస్త్రచికిత్స లేదు. అయితే, ప్రపంచంలోనే త
అతి తెలివికి పోయిన ఒక వ్యక్తిని స్థానికులు చితకబాదారు. దొంగ నోట్లు ముద్రించి వాటిని ఉపయోగించడానికి చూశాడా వ్యక్తి. షాపు ఓనర్కు అది దొంగనోటు అని తెలియగానే.. కస్టమర్ను పట్టేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న �
తను మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉండటాన్ని తల్లిదండ్రులు తప్పుపట్టడంతో ఆ కుర్రాడు తట్టుకోలేకపోయాడు. అమ్మానాన్న బయటకు వెళ్లిన తర్వాత ఇంట్లో కూర్చొని విషం తాగేశాడు. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్లో వెలుగు చూసింది. �
Minister Harish rao | పీహెచ్సీలు, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. హెల్త్ క్యాలెండర్ ప్రకారం ఆశాలు, ఏఎన్ఎంలతో సమీక్ష
జిన్నారం : మంత్రి హరీశ్ రావు జన్మదినం సందర్భంగా మండల కేంద్రం జిన్నారంలోని రైతు వేదిక ఆవరణలో ఐదుగురు వికలాంగులకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ. ఆరు లక్షల విలువైన 5 స్కూ�
కామారెడ్డి : మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నూతన ఎస్పీ ఆఫీస్ పక్కన రూ.40లక్షలతో సఖీ భవన నిర్మాణ
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనున్న ఉద్యోగాల పోటీ పరీక్షల కోసం తెలంగాణ సామాజిక, ఆర్థిక ముఖచిత్రం ప్రచురణలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వి�