హైదరాబాద్ : తెలంగాణలోకి రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. రుతుపవానలు కేరళలోకి ముందుగానే ప్రశించినప్పటికీ విస్తర�
రాష్ట్రంపై మోడీ సర్కార్ ద్రోహానికి ప్రణాళికలు రూపొందిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఢిల్లీ లెవల్లో వ్యూహాలు సన్నద్ధం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
మనందరికీ తేనెటీగలు తెలుసు. కానీ వాటిని చేపల కేటగిరీలో ఎవరైనా చేరుస్తారా? ఎవరైనా ఆ మాట అంటే.. అవి కీటకాలురా అని తిట్టిపోస్తారు. అయితే సాక్షాత్తూ ఒక కోర్టు.. ఈ మాట చెప్పింది. తేనెటీగల జాతికే చెందిన బంబుల్ బీ క
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ ఆలయంలో మహీంద్ర సంస్థకు చెందిన ఎరుపు రంగు థార్ వాహనం వేలం వివాదస్పమైంది. దీంతో తాజాగా మరోసారి వేలం వేయగా ఒక ఎన్నారై రూ.43 లక్షలకు కొనుగోలు చేశారు. గత ఏడాది డిసెం�
ఎర్ర మట్టికోర్టు మహారాజు రఫెల్ నాదల్ (స్పెయిన్) ఆదివారం ముగిసిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్ లో నార్వే ఆటగాడు, ఐదో సీడ్ క్యాస్పర్ రూడ్ ను 6-3, 6-3, 6-0 తో ఓడించి టైటిల్ నెగ్గాడు. నాదల్ కెరీర్ లో ఇది 14వ ఫ్రెంచ్ ఓపెన్. మొత్తం�
తిరువనంతపురం: కేరళను కొత్త వైరస్లు వెంటాడుతున్నాయి. తాజాగా నోరో వైరస్ కేసులు వెలుగు చూశాయి. తిరువనంతపురం, విజింజంలో స్కూలుకు వెళ్లే ఇద్దరు పిల్లలకు నోరో వైరస్ సోకింది. దీంతో ఆ రాష్ట్ర వైద్యాధికారులు �
ఈ భూమ్మీద మనుషులతోపాటు లక్షలాది జీవజాలం కూడా ఉంది. మరి మనలాగే జంతువులు కూడా ఎంజాయ్ చేస్తాయా? అంటే సమాధానం ఏం చెప్తాం? ఇదిగో ఇప్పుడు మనం చూసే వీడియో కూడా అలాంటిదే. కొన్ని తాబేళ్లు చెరువులో పడిన ఒక దుంగపై నిల
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం మధ్యాహ్నం చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో చేరారు. ప్రస్తుతం ఆయన పాటియాల సెంట్రల్ జైలులో ఉన్నారు. సిద్ధూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట
న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వదేశీ ఉత్పత్తుల తయారీ, కొనుగోలులో భాగంగా సాయుధ దళాలకు అవసరమైన ఆయుధాలు, సామగ్రి కొనుగోలు
ముంబై: పొత్తు ధర్మాన్ని శివసేన పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బృహన్ ముంబై నగరపాలక (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు వారాంతంలో సమావేశమయ్యారు. వార్డుల పునర�
నిజామాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సోమవార
భారత హాకీ జట్టు అరుదైన ఘనత సాధించింది. ఎఫ్ఐహెచ్ హాకీ 5ఎస్ ఛాంపియన్షిప్ తొలి సీజన్లో విజేతగా నిలిచింది. ఐదు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో మూడు విజయాలతో లీగ్ దశలో మూడు విజయాలు, ఒక డ్రాతో అగ్రస్థానంలో నిలిచిన �
ఒంటికాలిపై బడికెళ్తున్న బీహార్కు చెందిన 10 ఏళ్ల బాలిక వీడియో ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆమెకు దాతలు ముందుకొచ్చి కృత్రిమకాలు పెట్టించారు. కాగా, ఇప్పుడు ప్రతిరోజూ ఒంటికాలిపై రెండు కిలోమీటర్
మెదక్ : రెండు బైకులు ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి మండల శివారులోని 44వ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతుడు చిన్న శంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామానికి చెందిన ర్యాల స�
నాగర్ కర్నూల్ : ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ విద్యా విధానాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు. పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ఘనత తెలంగా�