శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉగ్ర కుట్రను భద్రతా బలగాలను భగ్నం చేశాయి. జమ్మూ జిల్లాలో భారత్ – పాక్ సరిహద్దుల్లో చిన్నారుల టిఫిన్స్ బాక్సుల్లో ఉన్న ఐఈడీ బాంబులను స్వాధీనం చేసుకున్నాయి. అఖ్నూర్ సెక్ట
కరీంనగర్ : సమీకృత మార్కెట్లను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కరీంనగర్, చొప్పదండి, జమ్మికుంట, హుజరాబాద్, కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్ల
న్యూఢిల్లీ : బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఢిల్లీ పోలీసులు భద్రత కల్పించారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు హ�
వరంగల్ : రాష్ట్రంలోని ప్రతి గ్రామం, పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వర్ధన
కడ్తాల్, జూన్ 7, (ఆమనగల్లు) : పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామంలో పర్యటించారు.
ప్రఖ్యాత మ్యూజియంలోకి అర్ధరాత్రి దూరిన ఆ యువకుడు.. మెయిన్ సెక్షన్లోకి వెళ్లి తన కంటికి కనిపించిన విలువైన వస్తువులు అన్నింటినీ నాశనం చేశాడు. ఈ ఘటన అమెరికాలోని డల్లాస్లో వెలుగు చూసింది. బ్రయాన్ హెర్నాండ
జీడిమెట్ల, జూన్ 7 : ఓ యువకుడిపై నలుగురు వ్యక్తులు దాడి చేసి అతని వద్దనున్న నగదు, సెల్ఫోన్, ఎటీఎం కార్డును దోచుకున్న సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులొకి వచ్చింది. పోలీసులు తెలిపి
హైదరాబాద్ : నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పంచాయతీరాజ్ శాఖల్లో వివిధ కేడర్లకు చెందిన 1,433 పోస్టుల భర్�
బార్బర్ షాపులో షేవింగ్ చేయించుకుంటున్నాడా వ్యక్తి. అప్పటి వరకు ఒక పక్కన నిలబడి ఉన్న మరో వ్యక్తి.. సడెన్గా వెనక్కు తిరిగి తుపాకీతో అతన్ని కాల్చాడు. త్రుటిలో తుపాకీ గుండును తప్పించుకున్న అతను.. చటుక్కున కు
జీడిమెట్ల, జూన్ 7 : ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చింతల్ వెంకటేశ్వరనగ�
మెదక్ రూరల్, జూన్07 : దళితుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి దళితబంధు పథకం ద్వారా కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం కేసీఆర్ ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు
బెంగళూరు : కర్నాటకలో హిజాబ్ వివాదం ఇంకా కొనసాగుతున్నది. ఉప్పినగండి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీ యాజమాన్యం తరగతి గదిలో హిజాబ్ ధరించాలని అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపిన 23 మంది విద్యార్థిను
నల్లగొండ: జిల్లాలోని చిట్యాల పట్టణ కేంద్రంలో మంగళవారం 5వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 2,3,9,10,12 వార్డుల్లో 50 �
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అములచేయాలని జాతీయ రైతు నాయకుల సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో తెలంగాణలో రైతు సంక్షేమ పథకాలను దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య సంఘం అధ్యక్�
హుస్నాబాద్ : జూన్ 12న గౌరవెల్లి రిజర్వాయర్ ట్రయల్ రన్తో గోదావరి జలాలు హుస్నాబాద్ నియోజక వర్గాన్ని ముద్దాడనున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. గౌరవెల్లి ట్రయల్ రన్ పూర్తయితే.. హుస్నాబాద్ �