నల్లగొండ : నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలం రసూల్ గూడలో రాజశేఖర్ కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజశేఖర్ స్నేహితుడు వెంకన్నను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు వెంకన్నను అరెస్ట�
జయశంకర్ భూపాలపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే సర్పంచులకు గుర్తింపు వచ్చిందని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీఆర్ నగర్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్ర�
CM KCR | సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరమన్నారు. జర్నలిస్టుగా ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.
Jubilee Hills Gang rape | జూబ్లీహిల్స్ సామూహిక లైంగికదాడి ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Eturnagaram | ములుగు జిల్లా ఏటూరునాగారంలో (Eturnagaram) రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటూరునాగరం వద్ద 163 జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే
Chevella | రంగారెడ్డి, గద్వాల జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల (Chevella) మండలం కందాడ స్టేజ్ వద్ద హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ఎదురుగా వస్తున్న వాహన�
ఒక మహిళ బిడ్డకు జన్మనిస్తోందంటే డాక్టర్లు, నర్సులు నానా తతంగం ఉంటుంది. అలాంటిది ఒక మహిళ మాత్రం పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి మెడికల్ సహకారం లేకుండా బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టిం�
టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఉంటాడా? అనే విషయంపై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోంది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్.. భారత జట్టులో పునరాగమనం చేశాడు. సౌతాఫ్రికాతో జర�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల చైనా వీసా కుంభకోణం కేసులో ఈడీ ఆయనపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఆయన ముం
అమ్మను దేవుడికన్నా ఎక్కువగా గౌరవించాలని భారతీయ సంస్కృతి చెప్తుంది. కానీ కొంత మంది మాత్రం తల్లికి గౌరవం ఇవ్వడం మాట దేవుడెరుగు.. కనీసం తల్లిగా కూడా చూడరు. తాజాగా కర్ణాటకలో వెలుగు చూసింది. మైలాసాండ్ర ప్రాంత�
టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీ (బీజేపీ)గా ఉన్న గౌతం గంభీర్ తాను ఐపీఎల్లో ఎందుకు భాగమవుతున్నాననే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంపీగా ఉండి ఐపీఎల్గానీ కామెంటరీగానీ ఎం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (MSME) పరిశ్రమలకు చేరువయ్యేందుకు, వారికి అవసరమయ్యే రుణాలను మంజూరు చేసేందుకు అందుబాటులో ఉన్న ఉత్తమ పథకాలను MSME పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు తెలం�