Shah Rukh Khan- Atlee Movie | తమిళ దర్శకుడు అట్లీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్ మురుగదాస్ దగ్గర శిష్యరికం గావించి మొదటి సినిమా ‘రాజారాణి’కి ఆయన్నే నిర్మాతగా పెట్టి బ్లాక్ బాస్ట�
మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాక్షి సంతకం కోసం వచ్చి గుండె నొప్పితో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయంలోనే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన కురవి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..మ
నల్లగొండ : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్ మండలం నడిగూడెం గ్రామంలో పల్లె ప్రగతి, బడి బాట కార్యక్రమాన్ని ప్రా
CM KCR | కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంచిర్యాల : పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ మండలం పోక్కూరు గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ భారతి హ
రంగారెడ్డి : స్వచ్ఛతకు నిలయాలుగా తెలంగాణ పల్లెలు మారాయని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని షాబాద్ మండలం సర్దార్ నగర్లో మంత్రి ప్రారంభించి మాట్లాడారు. సీ
సూర్యాపేట : దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని, రాష్ట్రంలోని పల్లెలకు, పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణ ప్రగతిలో భాగంగా మొదటి రోజు కా�
వికారాబాద్ : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పట్టణ ప్రగతి
హైదరాబాద్ : కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలకు అ�