న్యూఢిల్లీ : కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం కరెన్సీపై ఉన్న గాంధీ ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. భారతీయ కర�
పోలీసులను ఓ వింత ఫిర్యాదు షాక్కు గురి చేసింది. తనను ఓ కుక్క రోజూ కరుస్తోందని, దాని యజమానిపై కేసు నమోదు చేయాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ వింత ఘటన మహబూబాబాద్లో జరిగింది.
ఈ కాలంలో నీతి, నిజాయితీలు ఎక్కడున్నాయి? అని చాలా మంది అడుగుతుంటారు. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా దుబాయ్లో ఇలాంటి ఘట�
బహ్రెయిన్ : మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాలలో ప్రవాస భారతీయులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షుడు రాధారప
చండీగఢ్: కాంగ్రెస్ నాయకుడు, పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు ముందు ఒక వ్యక్తి ఆయనతో సెల్ఫీ దిగాడు. దీంతో ఆయన హత్యలో అతడి పాత్రపై పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, భద్రతను ఉపసంహరించిన
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పంజాబ్లోని మాన్సా గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా హత్యకు గురైన సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సోమవారం రాజస్థాన్ కాంగ్రె�
న్యూఢిల్లీ : బహిష్కృత బీజేపీ నాయకురాలు నూపుర్ శర్మను అరెస్ట్ చేయాలని పలువురు ముస్లిం మత పెద్దలతో పాటు పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం క
చిన్నపిల్లలనుంచి మొదలుకొని వృద్ధుల వరకూ అందరూ ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నారు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే అన్ని వయసులవారు నిత్యం ఓ అరగంటపాటైన
కామారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడని అనుమానంతో ఓ వ్యక్తిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి బండరాళ్లతో కొట్టి చంపి, పెట్రోల్ పోసి తగులబెట్టిన విషాద ఘటన బీబీపేట మండల కేంద్రంలో
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), స్పైస్జెట్ ఎయిర్లైన్కు రూ.10 లక్షల జరిమానా విధించింది. తప్పుడు సిమ్యులేటర్లపై పైలట్లకు శిక్షణ ఇచ్చినందుకు మే 30న ఈ మేరకు ఫైన్ వేసింది. ఈ నేపథ�
ఖమ్మం : పట్టణ ప్రగతిలో నిర్దేశించిన ఏ ఒక్క పని కూడా వదలొద్దని, పూర్తి స్ధాయిలో ఆయా పనులు పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను అదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం ఖమ్మం కార్�