మూడో టీ20లో భారత జట్టు కష్టాల్లో పడింది. పంత్ (1), కోహ్లీ (11) విఫలమవడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దుతాడని అనుకున్న రోహిత్ శర్మ (11) కూడా నిరాశ పరిచాడు. టాప్లే వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన బ�
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన కోహ్లీ.. ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. డేవిడ్ విల్లే వేసిన బంతిని కవర్స్ మీదుగా పంపేందుకు కోహ్లీ ప్రయత్న
ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్ నుంచి ఓపెనర్గా వస్తున్న రిషభ్ పంత్ (1) ఈ మ్యాచ్లో నిరాశ పరిచాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతను.. రెండో ఓవర్ తొలి బంతికే పెవిలియన్
CM KCR Pressmeet | తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతిభవన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ వ�
బ్యాటింగ్కు అనుకూలించే ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు చేసింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేస
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో వర్షాలపై ఉన్నతాధికారులు, మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షా
హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. హర్షల్ పటేల్ వేసిన 10వ ఓవర్ మూడో బంతికి ఫిల్ సాల్ట్ (8) పెవిలియన్ చేరాడు. హర్షల్ వేసిన లో ఫుల్టాస్ను భారీ షాట్ ఆడేందుకు సాల్ట్ ప్రయత్న�
సకల జీవరాశులు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ నిర్వహించిన షోడశదినాత్మక అరణ్యకాండ పారాయణ దీక్ష ముగిసింది. ఈ దీక్షలను తిరుమలలో 16 రోజుల పాటు చేపట్టారు. ఆదివారం సాయంత్రం మ
CM KCR Press Meet | బీజేపీ ఎవరిని ఉద్దరించిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఒక రైతుబీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట�
ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఆరంభంలోనే ప్రమాదకరమైన బట్లర్ (18)ను ఆవేష్ ఖాన్ అవుట్ చేయగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన జేసన్ రాయ్ (27)ను జమ్మూ ఎక్�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్కు శుభారంభం దక్కింది. కెప్టెన్ జోస్ బట్లర్ (18) విఫలమైనప్పటికీ.. మరో ఓపెనర్ జేసన్ రాయ్ (23 నాటౌట్), డేవిడ్ మలాన్ (7 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అదే సమయంలో అ�
భారత్తో జరుగుతున్న మూడో టీ20లో ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. స్టార్ ఆటగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (18) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆవేష్ ఖాన్ వేసిన స్లోబాల్ను ఆడేందుకు ప్రయత్నించిన
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ ఎస్సారెస్పీ గేట్లు ఎత్తివేశారు. మొత్తం 9 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ నుం�
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకి బాయి చెరువు కనువిందు చేస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మత్తడి దుంకుతూ.. సరికొత్త అందాలను సంతరించుకొని చ