Awantipora Encounter | జమ్మూకశ్మీర్లోని అవంతిపొరలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నది. ఈ ఎన్కౌంటర్లో బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఇద్దరిలో ఓ ఉగ్రవాదిని జైషే మహ్మద్ (JeM) కమాం
రైతులు సేంద్రియ ఎరువులును తమస్థాయిలోనే తయారు చేసుకోవచ్చు. వాటిద్వారా పండించే పంటలకు మార్కెట్లో కూడా మంచి డిమాండు ఉన్నది. సేంద్రియ ఎరువులు తయారు చేసుకునే...
హైదరాబాద్ : గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన పుట్టిన రోజును పురస్కరించుకొని.. రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాంపల్లిలోని రైతుబంధు సమితి కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. �
హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులకు వరద పోటెత్తుతున్నది. ఇప్పటికే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున
నెల రోజులకుపైగా అటు ప్రజలను, ఇటు అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి.. తాజాగా బౌలవాడలో ప్రత్యక్షమైంది. ఈ గ్రామంలో ఓ ఎద్దుపై దాడి చేసి చంపింది. పులి దాడి చిత్రాలు...
Amarnath Yatra | జమ్మూ కశ్మీర్లో అమర్నాథ్ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటి
నిర్మల్, జూలై 11 : జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వరుసగా మూడో రోజు విస్తృతంగా పర్యటించారు. జోరు వానను సైతం లెక్
ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మకు ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు శాకంబరీ రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని...
నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటికి అధిక ప్రాధాన్యంత ఇస్తుందని శాలిగౌరారం ఎంపీపీ గంట లక్ష్మమ్మ అన్నారు. సోమవారం శాలిగౌరారం ప్రాజెక్టు నుంచి పంటలకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సంద
తమ పార్టీ ప్లీనరీ విజయవంతమైందని వైసీపీ నేతలు చంకలు గుద్దుకోవడాన్ని ఏపీ సీపీఎం శాఖ విమర్శించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ప్లీనరీలో కనీసం ఒక్క ప్రజాసమస్యపై అయినా చర్చించకపోవడం.. వారికి ప్రజల పట్ల ఉన
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు సీఎంఓ అధికారులు జగన్ పర్యటనను ధ్రువీకరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీ స్వామివారిని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాలినడక దర్శించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు యాదాద్రి పాదాల వద్దకు చేరుకున్న ఆయన మెట్ట మార్గం గుండా కాలినడకన స్వయం�
ఖమ్మం : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఖమ్మం కాల్వ ఒడ్డు మున్నేరు పరివ�