నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద పురాతన శివాలయం వరదనీటిలో మునిగిపోయింది. గోదావరిలో భారీగా వరద నీరు వస్తుండడంతో శివాలయానికి పైనుంచి నీళ్లు వెళ్తున్నాయి. ఇప్�
Sriram Sagar | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. భారీ వర్షాలతో జలాశయంలోకి 85,740 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 9 గేట్లను ఎత్తివేసి 41 వేల క్యూసెక్కుల నీటిని
Godavari | రాష్ట్రంలో కుండపోతగా కురుస్తున్న వానలతో గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నదిలో గంటగంటకు వరద ప్రవాహం పెరిగిపోతున్నది. ఎగువనుంచి భారీగా వరద పోటెత్తడంతో రాములవారి పాదాల వద్ద గోదావరి నీటిమట�
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా.. సంబరాలు చేసుకునే సమయంలో బాణాసంచా పేల్చాల్సిందే. టపాసులు లేకుండా చాలా చోట్ల సంబరాలు పూర్తికావు. అయితే ఇవి శరీరానికి దూరంగా పెట్టుకొని పేల్చాలి. లేదంటే చాలా ప్రమాదం. ఈ వ
ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఓటమిపాలైంది. ట్రెంట్బ్రిడ్జ్లో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 215/7 స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా టాపార్డర్ విఫలమైంది. రిషభ్ పంత�
భారీ లక్ష్య ఛేదనలో భారత ఇన్నింగ్స్ చక్కదిద్దడంలో సహకరించిన శ్రేయాస్ అయ్యర్ (28) పెవిలియన్ చేరాడు. టాప్లే వేసిన 16వ ఓవర్ తొలి బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతను.. వెనకడుగు వేసి థర్డ్మ్యాన్ వైపు పంపేందుకు ప్�
వింబుల్డన్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ 3 జకోవిక్ విజయం సాధించాడు. ప్రపంచ నెంబర్ 40 నిక్ కిర్గియోస్తో పురుషుల సింగిల్స్ టైటిల్ కోసం పోరాడిన జకోవిక్.. ఈ విజయంతో వరుసగా నాలుగో వింబుల్డన్ టైటిల్ సొంతం చేసుకున్నాడ�
హైదరాబాద్ : స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ నాలుగో దశ ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఆన్బోర్డ్ ఏవియేషన్ సౌకర్యంతో సహా అన్ని రకాల పరికరాలు, వివిధ పరిస్థితులు.. సవాళ్లకు అనుగుణంగా పరీక్�
భారత దేశం 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో.. భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ క్రికెట్ మ్యాచ్ను నిర్వహించాలని భారత ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బీసీసీఐకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. �