వయసు ఒక సంఖ్య మాత్రమే.. మనలో పట్టుదల ఉండాలేకానీ ఏ వయసులో అయినా మనం అనుకున్నది సాధించవచ్చు. ఈ మాటలను నిజం చేసింది భగవానీ దేవీ దాగర్ అనే 94 ఏళ్ల బామ్మ. ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్-2022లో భారత్ తరఫున పోటీ పడిన ఆమ�
హోమియో వైద్యంలో రోగానికి కాదు రోగికి చికిత్స చేస్తారు. అదేంటి రోగం వచ్చిన వారినే రోగి అంటారు కదా అంటే అక్కడే ఉంది అసలైన మూలాలు అని చెప్తారు హోమియో వైద్యులు. రోగంతో పాటు రోగముందనే ఆలోచనను..
హైదరాబాద్ : గోదావరి నదికి వరద నీరు పోటెత్తుతున్నది. ఎగువతో పాటు నది పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నదిలోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం భారీగా పెరగడంతో �
ధారూరు, జూలై 11 : దళితుల అభ్యున్నతికిరాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ధారూరు మండల పర�
కూరగాయలు కొనడానికి అయ్యే ఖర్చులు తగ్గించుకోవడం, మనఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పెరటి తోటల పెంపకమే మార్గం. అయితే, పెరటి తోటల పెంపకం ఎలా చేపట్టాలో, వాటి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అనువైన పంటలు ఏవో.. �
Sri Lanka Crisis | శ్రీలంకలో కొనసాగుతున్న నిరసనల మధ్య సోమవారం అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేసేందుకు అంగీకరించిందని ప్రధాని
న్యూఢిల్లీ : బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని, కిడ్నీ సంబంధిత సమస్యలున్న
సూర్యాపేట : టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాం�
కరీంనగర్ : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్ వి క�
హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంతోషమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం మరాఠా మండల్ ప్రతినిధులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడ్ ప�
కామారెడ్డి : జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్టు నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా కురుస్త�