కుత్బుల్లాపూర్ : నగరంలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని ఓ కొడుకు కిరాతకంగా కొట్టిచంపాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని కుత్బుల్లాపూర్లో చోటు చేసుకున్నది. సత్�
Sanath Jayasuriya | పొరుగు దేశంలో శ్రీలంక ఆర్థిక సంక్షోభం మధ్య ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న జనానికి ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య తన మద్దతును ప్రకటించారు. కష్ట సమయాల్లో దే�
Edible Oil | కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా వంటనూనె ధరలు మాత్రం తగ్గడం లేదు. మూడు ప్రధాన ఎడిబుల్ ఆయిల్ అసోసియేసన్లకు కేంద్రం ఇటీవల లేఖలు రాసింది. ఇందులో వెంటనే ధరలను తగ్గించడంతో పాటు ఈ విషయాన్ని ఆహార, ప్రజా
హైదరాబాద్ : అల్పపీడనం ప్రభావంతో నగరాన్ని ముసురు వాన కమ్ముకున్నది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల
వాషింగ్టన్ : జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తీసిన చిత్రాలను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఫొటోలను సోమవారం ఆవిష్కరించారు. వైట్ హౌస్లో జరిగిన ప్రివ్యూ ఈవెంట్లో నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ స
హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు 20 గేట్ల ఎత్తి నీటిని దిగువ�
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు నిక్ కిర్గియోస్ను చిత్తు చేసి టైటిల్ నెగ్గిన నొవాక్ జకోవిక్.. ప్రపంచ ర్యాంకింగ్స్లో మాత్రం నాలుగు స్థానాలు పడిపోయాడు. ఈ మ్యాచ్ ముందు మూడో స్థానంలో ఉన
ఇంగ్లండ్తో టీ20 సిరీస్ను ఓటమితో ముగించిన టీమిండియా.. వన్డే సిరీస్ను విజయంతో ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. అదే సమయంలో టీ20లో మిస్సయిన కీలక ఆటగాళ్లంతా జట్టుతో కలుస్తుండటంతో ఇంగ్లండ్ మరింత బలంగా కనిప�
హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. రెండు మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షా
హైవేపై మంచి బిజీగా కార్లు వెళ్తున్నాయి. అలాంటి సమయంలో ఆకాశంలో తిరుగుతున్న ఒక సింగిల్ ఇంజిన్ విమానం.. నెమ్మదిగా ఆ రోడ్డుపై ల్యాండయింది. అది చూసిన వాహనదారులు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్త�
రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్య శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వర్షాల కారణంగాఎదురయ్�
అంతరిక్షంలో నుంచి భూమిపై ఊడిపడిన ఉల్క.. వాతావరణంలోకి ఎంటరవగానే భగ్గున మండి ముక్కలైపోయింది. ఈ ఘటన జరిగిన ప్రాంతం అంతా ఇంకా తెల్లారకుండానే పట్టపగల్లా మారింది. ఈ ఘటన చిలీ రాజధాని శాంటియాగోలో జరిగింది. జూలై 7�
విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ ఈ నెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్ష చేపట్టనున్నారు. రుషికేష్లో ఉన్న శ్రీశారదాపీఠంలో...
పుల్కల్ : తగ్గని వాన ఆగని వరద అన్నట్లుగా గత మూడు రోజులుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీ వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇలా చేరుతున్న న�