సిద్దిపేట అర్బన్, జూలై 18 : ప్రజావాణి ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ప్ర�
జోగులాంబ గద్వాల : విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ఇటిక్యాల మండల పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ పాండురంగ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు వేదిక, �
జీడిమెట్ల, జులై 18 : చింతల్ కల్లు కంపౌండ్లో నాలుగు రోజుల క్రితం మద్యం మత్తులో ఓ మహిళపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచిన నిందితుడిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు జీడిమెట్ల పోలీసులు తరలించారు. జీడిమెట్ల సీ�
Leptospirosis | దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు తమ ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్�
ఇంగ్లండ్ క్రికెట్లో మరో సంచలనం. ఆ దేశ టెస్టు జట్టు సారధి బెన్ స్టోక్స్.. వన్డే క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. కొన్నిరోజుల క్రితమే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సారధి ఇయాన్ మోర్గాన్ పూర్తిగా క్రికెట్కు వీడ్కో�
నర్సాపూర్,జూలై18 : నూతన కోర్టు భవన నిర్మాణానికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూలిన కోర్టు ప్రదాన గోడను ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవార
మైక్రో ఇరిగేషన్ అమలులో దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందున్నది. కాగా, మైక్రో ఇరిగేషన్లో తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.
బడంగ్పేట, జూలై18 : సీఎం కేసీఆర్ క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్లాపూర్ కు చెందిన ముగ్గురు వి�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొట్టుకున్న సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద సోమవారం చోట�
ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఈయూ మరోసారి విమర్శల వర్షం కురిపించింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఫారెన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోరెల్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతులు జరగకుండా పోర్టులను రష్యా బ్ల�
ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 18 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీ�
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్పై సీపీఐ సీనియర్ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి రంగులు మార్చే వ్యకి అని, పవన్ కల్యాణ్ ల్యాండ్మైన్ అంటూ...
హైదరాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు రెండోరోజు సోమవారం కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అ�
తిరువనంతపురం : కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ సోమవారం ప్రకటించారు. కన్నూరుకు చెందిన ఒకరికి వైరస్ పాజిటివ్గా తేలినట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న దే�