ఎదులాపురం, జూలై 16 : ఆదిలాబాద్ జిల్లా సొనాలలో పౌల్ట్ట్రీఫామ్ ఏ ర్పాటుకు రూ.60వేలు లంచం డి మాండ్ చేసిన ఇద్దరు ఇంజినీర్లు గురువారం ఏసీబీకి చిక్కారు. ఎన్వోసీ ఇ చ్చేందుకు ఈఈ రాథోడ్ విఠల్, ఏఈ ర మేశ్ ఆ వ్యక్తిని లంచం అడిగారు.
ఆదిలాబాద్ ఇరిగేషన్ ఆఫీస్లో అధికారు లు పట్టుకున్నారు. హైదరాబాద్లోని ఈఈ నివాసంలోనూ తనిఖీలు చేశారు.