చింతలమానేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం ఏసీబీ అధికారులు వచ్చారన్న విషయం కలకలం రేపింది. సాయంత్రం అధికారులు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ వైరల్ అయ్యింది.
రేషన్షాపులో బియ్యం స్టాక్ తక్కువగా ఉన్నందున కేసు నమోదు చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన ఇల్లెందు సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) యాకుబ్పాషా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ �
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యక�
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యక�
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ తన అసిస్టెంట్ వంశీ తో కలిసి ఓ ఇంటి నిర్మాణానికి అనుమతులకుగాను రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
రైతు బీమా పథకం కోసం దరఖాస్తును ఆన్లైన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకున్నది.
భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులకు పట్టుకు న్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్ప�
ఆమె అసలు సాఫ్ట్ వేర్ ఉద్యోగియే (Software Employee) కాదు. అయినా రెండు టెక్ కంపెనీల్లో జాబ్. ఒక్క రోజు కూడా ఆఫీస్కు వెళ్లలేదు. అయినా ప్రతినెల ఠంచనుగా ఆమె అకౌంట్లలో జీతం పడించింది.