బల్దియా ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. మూషీరాబాద్ సర్కిల్ కార్యాలయం ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహించిన ఆంజనేయులు తనకు రావాల్సిన బెనిఫిట్స్ను ఇప్పించాల్సిందిగా సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో
ACB | ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న మామిడి శెట్టి శ్రీనివాస్ రావు మీటర్ ట్యాంపరింగ్ విషయంలో ఓ వ్యక్తిని లంచం డిమాండ్ చేశాడు. ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాధితుడి నుంచి లంచం తీస�
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో నాగర్కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయశాఖలో ఏడీఏ పనిచేస్తున్న కిరణ్కుమార్ నివాసాలు, కార్యాలయం, అనుబంధ ప్రాంతాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో మెర�
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో ఏడీఏగా పని చేస్తున్న కిరణ్కుమార్ నివాసాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏక కాలంలో మెరుపు దాడులు నిర్�
ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల నేపథ్యంలో వ్యవసాయ శాఖ నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తిలో ఏడీఏ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ కు చెందిన నివాసాలు, అనుబంధ ప్రాంతాల్లో ఐటీ, ఏసీబీ అధికారులు శనివారం ఏకకాలంలో
ACB | జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టులో లంచం తీసుకుంటూ ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సాంబయ్య వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా
Education Department | పాఠశాల విద్యాశాఖలో అవినీతి తారస్థాయికి చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, ముఠాగా ఏర్పడి ప్రతి పనికి లం చాలు పుచ్చుకుంటున్నారన్న వాదనలు
పాఠశాల విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు ఉద్యోగులను రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం సంచలనం రేపింది.
ACB Raids : పాఠశాల స్థాయిలో విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్పై ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరూ అవినీతి నిరోధక అధికారులకు దొరికారు.
దుండిగల్ సర్కిల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ రేంజ్ -2 ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. సర్కిల్ కార్యాలయంలోని టౌన్ప్లాన
మున్సిపల్ అధికారి ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ జోన్ చింతల్ సర్కిల్ పరిధి భగత్సింగ్నగర్ నివాసి నాలుగైదేండ్ల క్రితం ఇల్లు కొను�
బడంగ్పేట్ కార్పొరేషన్, తుక్కుగూడ మున్సిపాలిటీ విలీనం సమయంలో జరిగిన నిధుల గోల్మాల్ కలకలం రేపుతోంది. నిధుల దుర్వినియోగం సమస్య రోజుకో మలుపు తిరుగుతున్నది. అధికారులకు, కాంట్రాక్టర్ల మధ్యన వివాదం ముది