Narahari Rao | ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అక్రమ సంపాదనలో తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్గా ఏసీబీ అధికారులు సోదాలు నిర�
నల్లగొండ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కార్యాలయంలోని సర్వే, భూ రికార్డుల డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) పవన్కుమార్ శుక్రవా రం ఏసీబీ వలలో చికుకున్నారు. దీంతో ఆర్డీవో కార్యాలయంలో, ఆయన ఇంట్లో
ACB Raid | కుటుంబ సభ్యులకు చెందిన భూములకు సంబంధించి సర్వే నివేదికను జారీ చేసేందుకు లంచం తీసుకున్న నల్గొండ ఆర్డీవో కార్యాలయ సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ బొల్లారం విద్యుత్తుశాఖ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్లో విద్యుత్తుశాఖ అసిస్టె�
లంబాడీ సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు, అధికారులపై ఏసీబీ దాడులను నిరసిస్తూ గిరిజన విద్యార్థి సంఘం నేతలు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయ ముట్టడికి యత్నించారు. గిరిజన విద్యార్థి సంఘంతోపాటు ఇతర సంఘా�
ACB Raid | మహబూబాబాద్ జిల్లా నర్సిములపేట మండలానికి చెందిన ఎంపీడీవో రాధిక , ఆమె కుమారుడు నాగార్జున, ఎంపీవో యాకయ్యపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
భూమి సర్వే కోసం రూ.పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు కరీంనగర్ జిల్లా సైదాపూర్ సర్వేయర్. ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం అమ్మనగుర్తికి చెందిన ఓ రైతు
రూ.80 వేల లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ మొయినొద్దీన్ పట్టుబాట్టబడ్డాడు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
Tahasildar Bribe | మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలానికి చెందిన తహసీల్దార్ టి.సుచరిత రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూఎల్సీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ను అవినీతి నిరోధకశాఖ శుక్రవారం అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద రూ. 6,22,38,800 విలువైన ఆస్తు