రోడ్డు నిర్మాణ పనుల్లో చెట్ల నరికివేత వ్యవహారాన్ని సాకుగా చూపి, ఓ కాంట్రాక్టరు నుండి లంచం డిమాండ్ చేసిన భద్రాచలం అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. చర్ల మండలం పూసగుప�
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అవినీతి అధికారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. లంచం ఇవ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారి భరతం పడుతున్నా
బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన ఖదీర్ కోసం డబ్బులు వసూలు ఆయన ప్రైవేట్ డ్రైవర్ ఫహీంను ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ మంగళవారం ఖమ్మం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమ�
ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. రూ. లక్ష నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్
ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. రూ. లక్ష నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్హ్యాండెడ్గా అరెస్ట్�
పోడు భూమి పట్టా విషయమై ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ బీట్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన గుండాల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.
లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నడిమిగూడెం బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న బానోత్ నరే�
లంచం తీసుకొని ఏసీబీకి చిక్కిన వికారాబాద్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ, ఎస్సైలను శుక్రవారం ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వికారాబాద్లోని మహిళా పోలీస్స్టేషన్లో సీఐ సరోజ, ఎస్సై రాణి విధులు నిర్వహించే�
లంచాలు తీసుకుంటూ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. నారాయణపేట జిల్లాకు చెందిన వ్యక్తి తన కుటుంబ సభ్యు లు, స్నేహితులకు సంబంధించి ఐదుగురి బర్త్ సర్టిఫికెట్ల కోసం నిరుడు జూలైలో మీసేవలో దరఖాస్తు చేశాడు.
ACB Net | రాష్ట్రంలో ప్రతిరోజు అవినీతి అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లా దేవరకొండ ఏడీఈ సిరికొండ సైదులు గురువారం బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కాడు.
ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ అగ్రి కళాశాలలో మంగళవారం సాయంత్రం అసోషియేట్ డీన్ గోవర్ధన్ రూ.లక్ష నగదుతో పట్టుబడ్డట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు
జగిత్యాలలో తప్పుడు రిజిస్ట్రేషన్పై ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘జగిత్యాలలో భూమాయ!’ శీర్షికన ప్రచురించిన కథనం సంచలనం రేపింది. తప్పుడు అసెస్మెంట్, ఇంటి నంబర్లతో భూమి రిజిస్ట్రేషన్ను వెలుగు�