నాగిరెడ్డిపేట తహసీల్ కార్యాలయానికి వరుసగా అవినీతి మరకలు అంటుతూనే ఉన్నాయి. 2024లో ఎనిమిది నెలలపాటు ఇక్కడ తహసీల్దార్గా విధులు చేపట్టిన లక్ష్మణ్ రెవెన్యూ పనుల కోసం కార్యాలయానికి వచ్చిన రైతుల నుంచి పెద్ద
2025లో ఏసీబీ 199 అవినీతి కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. వాటిల్లో మొత్తం 273 మందిని అరెస్టు చేయగా, వారిలో 176 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తెలిపారు.
Telangana | ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రమోషన్ కోసం పరితపిస్తాడు. అందుకోసం కొందరు పైరవీలు కూడా చేసుకుంటారు. కానీ ఎక్సైజ్ శాఖలో కొందరు ఉన్నతోద్యోగులు తమకు ప్రమోషన్ వద్దని ఏకంగా పైరవీలే చేసుకున్నారు.
ACB | అతడొక సాధారణ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ (డీటీసీ). వేతనం నెలకు సుమారు రూ.2 లక్షలు. కానీ, అతని ఆస్తులు మాత్రం అక్షరాలా రూ.350 కోట్లకు పైమాటే. అతని డ్రైవర్ వేతనం నెలకు రూ.25 వేలే అయినా.. అతడి ఇల్లు ఓ ఇంద్రభవ
Bribe | తమ కాంట్రాక్ట్ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఇంజినీర్ శ్రీనివాసులు ఫిర్యాదుదారుడిని రూ.11 వేలు డిమాండ్ చేశాడు. ముందుగా ఫోన్ పే ద్వారా రూ.5 వేలు లంచాన్ని తీసుకున్న శ్రీవివాసులు రెండోసారి
లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో నిర్మించుకున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ కోసం ఇన్చార్జి ఏఈ వెంక�
అవినీతి కన్నా.. అడుక్కుతినడం మిన్నా అనే విధంగా నగరంలో బిచ్చగాళ్లతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆలోచింపజేసింది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమకొండ వేయిస్తంభాల గుడి నుంచి అ
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి తమ ఉసురు తగిలిందని గ్రీన్ఫీల్డ్ హైవే రైతు లు పేర్కొన్నారు. వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి పట్టుబడటంతో శనివారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద పటాకులు కాల�
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాలకు కక్కుర్తి పడిన అధికారులు శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట్రెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యూవల్
రూ.15 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా చండూర్ మండల డిప్యూటీ తాసీల్దార్ చంద్రశేఖర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి..