తెలంగాణ ఏసీబీ చరిత్రలో భారీ అవినీతి అనకొండగా చరిత్రకెక్కిన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్రెడ్డి అరెస్టు కాకుండా పెద్ద లాబీయింగ్ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. తనకున్న రాజకీయ పలుకుబడితో ఏకంగా ముఖ్యనేత సతీమ�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు పక్షపాతంతో వ్యవహరించారని, చట్టాన్ని అందరికీ సమానంగా వర్తింపజేయలేదని ఆరోపిస్తూ ఏసీబీ తెలంగాణ డైరెక్టర్ జనరల్ చారుసిన్హాకు టీజీఎస్పీడీసీఎల్�
నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఏసీబీకి చిక్కిన కే మల్లారెడ్డి అక్రమ సంపాదన మరింత వెలుగులోకి వచ్చింది. మల్లారెడ్డితోపాటు ఆయన బంధువుల ఇండ్లపై ఏసీబీ అధికారులు పది రోజుల క్రితం ద�
Irrigation AEE | చెరువు మట్టి తరలించేందుకు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఇరిగేషన్ ఏఈఈని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డీఎస్ప
ఇంటి నిర్మాణ అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో శనివారం చోటుచేసుకున్నది.
Narahari Rao | ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టైన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అక్రమ సంపాదనలో తవ్వే కొద్దీ షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. రీసెంట్గా ఏసీబీ అధికారులు సోదాలు నిర�
నల్లగొండ జిల్లా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కార్యాలయంలోని సర్వే, భూ రికార్డుల డిప్యూటీ ఇన్స్పెక్టర్ (డీఐ) పవన్కుమార్ శుక్రవా రం ఏసీబీ వలలో చికుకున్నారు. దీంతో ఆర్డీవో కార్యాలయంలో, ఆయన ఇంట్లో
ACB Raid | కుటుంబ సభ్యులకు చెందిన భూములకు సంబంధించి సర్వే నివేదికను జారీ చేసేందుకు లంచం తీసుకున్న నల్గొండ ఆర్డీవో కార్యాలయ సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ బొల్లారం విద్యుత్తుశాఖ ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. మెదక్ ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా బొల్లారం డివిజన్లో విద్యుత్తుశాఖ అసిస్టె�