సూర్యాపేట మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న ఉయ్యాల సోమయ్య ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం ఉదయం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సూర్య
హైదరాబాద్లోని టోలీచౌకీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న ఆర్ పాండునాయక్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. గోల్కొండ జమాలికుంట ప్రాంతానికి చెందిన ఓ
అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా లంచాలు మాత్రం ఆగడంలేదు. ఓ వ్యక్తి నూతన భవన నిర్మాణం కోసం పర్మిషన్ కావాలని జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ సంతోష్నగర్ సర్కిల్-25 టౌన్ ప�
ACB : దేశ రాజధాని ఢిల్లీలోసంచలనం సృష్టించిన జల బోర్డు కుంభకోణం(Jak Board Scam) కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్(Satyendar Kumar Jain) అరెస్టయ్యారు.
బీర్ పూర్ మండల కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరి�
కొద్దిరోజుల క్రితం టీమిండియాతో వన్డే సిరీస్ ఆడేందుకు ఇక్కడకు వచ్చిన అఫ్గానిస్థాన్.. వచ్చేనెలలో మరోసారి భారత్కు రానుంది. సెప్టెంబర్లో మెన్ ఇన్ బ్లూతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో పోటీపడేందుకు కాబూ�
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏ-1గా మాజీ మంత్రి కేటీఆర్, ఏ-2గా అర్వింద్కుమార్, ఏ-3గా బీఎల్ఎన్ రెడ్డి, ఏ-4గా కోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ-5గ�
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ‘ఏసీబీ కేసు నమోదైంది. వెంటనే డబ్బులు పంపాలి. లేకపోతే అరెస్ట్ తప్పదు’ అని బెదిరిస్తూ ఉద్యోగుల ఖాతాల్లో నుంచి డబ్బులు అపహరిస్తున్న ఘటనలు సర్వ సాధారణమైపోయాయి.