Bribe | తమ కాంట్రాక్ట్ పనులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఇంజినీర్ శ్రీనివాసులు ఫిర్యాదుదారుడిని రూ.11 వేలు డిమాండ్ చేశాడు. ముందుగా ఫోన్ పే ద్వారా రూ.5 వేలు లంచాన్ని తీసుకున్న శ్రీవివాసులు రెండోసారి
లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి శివారులోని వ్యవసాయ పొలంలో నిర్మించుకున్న ఇంటికి కరెంట్ కనెక్షన్ కోసం ఇన్చార్జి ఏఈ వెంక�
అవినీతి కన్నా.. అడుక్కుతినడం మిన్నా అనే విధంగా నగరంలో బిచ్చగాళ్లతో నిర్వహించిన ర్యాలీ ప్రజలను ఆలోచింపజేసింది. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం హనుమకొండ వేయిస్తంభాల గుడి నుంచి అ
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డికి తమ ఉసురు తగిలిందని గ్రీన్ఫీల్డ్ హైవే రైతు లు పేర్కొన్నారు. వెంకట్రెడ్డి శుక్రవారం ఏసీబీకి పట్టుబడటంతో శనివారం హనుమకొండ కలెక్టరేట్ వద్ద పటాకులు కాల�
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాలకు కక్కుర్తి పడిన అధికారులు శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. హనుమకొండ జిల్లా అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట్రెడ్డి ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యూవల్
రూ.15 వేలు లంచం తీసుకుంటూ నల్లగొండ జిల్లా చండూర్ మండల డిప్యూటీ తాసీల్దార్ చంద్రశేఖర్ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. గట్టుప్పల్ మండలం తెరట్పల్లి గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి..
చింతలమానేపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మంగళవారం ఏసీబీ అధికారులు వచ్చారన్న విషయం కలకలం రేపింది. సాయంత్రం అధికారులు వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ వైరల్ అయ్యింది.
రేషన్షాపులో బియ్యం స్టాక్ తక్కువగా ఉన్నందున కేసు నమోదు చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన ఇల్లెందు సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) యాకుబ్పాషా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ �