భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులకు పట్టుకు న్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్ప�
ఆమె అసలు సాఫ్ట్ వేర్ ఉద్యోగియే (Software Employee) కాదు. అయినా రెండు టెక్ కంపెనీల్లో జాబ్. ఒక్క రోజు కూడా ఆఫీస్కు వెళ్లలేదు. అయినా ప్రతినెల ఠంచనుగా ఆమె అకౌంట్లలో జీతం పడించింది.
Beerla Ilaiah | అధికారంలోకి వచ్చిన రెండేండ్లకాలంలోనే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రూ.200 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో విచారణ చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెంకు చెందిన బొడుసు మహేశ�
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో లంచమిస్తేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రతి పనికీ ఇంత చెల్లించాలని ఫిక్స్ చేసి మరీ అధికారులు వసూళ్లు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దాఖలైన పిటీషన్పై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండ�
సరిహద్దు దేశాలతో నిత్యం ఘర్షణలకు దిగుతూ అంతర్జాతీయ సమాజం ఎదుట అభాసుపాలవుతున్న పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అఫ్ఘానిస్థాన్లోని పాక్టికా ప్రావిన్స్పై వైమానిక దాడులకు తెగబడి 8 మంది ప్�
అఫ్ఘానిస్థాన్పై (Afghanistan) పాకిస్థాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్, అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న పాక్టికా ప్రావిన్స్లో దాడులకు పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. మృతుల�
నల్లగొండ అగ్నిమాపక స్టేషన్ ఫైర్ అధికారి సత్యనారాయణరెడ్డిని గురువారం ఏబీసీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ తెలిసిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా పటాకులు దుకాణం తాత
మ్యుటేషన్ నివేదిక ఇచ్చేందుకు ఓ తహసీల్దార్ రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేసి.. మొదటి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాలలో గురువారం చోటుచేసుకున్నది.
డ్రగ్ కంట్రోల్ శాఖకు చెందిన అవినీతి చేపలు ఏసీబీకి చిక్కాయి. ప్రైవేట్ హాస్పిటల్లో ఫార్మసీ లైసెన్స్ రెన్యూవల్ కోసం నిర్వాహకుడిని 20వేల లంచం డిమాండ్ చేసి, ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగ�
అవినీతి కేసులో విద్యుత్తు శాఖ మాజీ ఏడీఈ అంబేద్కర్ను ఏసీబీ లోతుగా ప్రశ్నిస్తున్నది. నాలుగు రోజుల కస్టోడియల్ విచారణ నిమిత్తం చంచల్గూడ జైలు నుంచి సోమవారం ఉదయం అంబేద్కర్ను ఏసీబీ కార్యాలయానికి తరలించి�