తెలంగాణలో ఆరుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న జే రంజన్ రతన్కుమార్ను సైబరాబాద్�
పౌర సరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తాసీల్దార్ జావేద్ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సివిల్ సప్లై శాఖలో జావేద్ డీటీగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీచేసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజ రుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది.
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల తాసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరి బుధవారం సాయంత్రం ఏసీబీకి చిక్కారు. బాధితుడు వెంకటయ్య నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వెళ్లిన ప్రజలను లంచగొండులు జలగల్లా రక్తం పీల్చుతున్నారు. చాలామంది ఉద్యోగులు, అధికారులు చేతులు తడిపితేగానీ పనులు చేయడంలేదు.
జిల్లాలోని రెవెన్యూశాఖలో అవినీతి తిమింగలాలు ఏసీబీకి చిక్కుతున్నాయి. ఆ శాఖలో అవినీతి పేరుకుపోయిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. పైసలు లేనిదే ఫైళ్లు ముందుకు కదలవని �
Kalwakurthy : రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వ అధికారుల అవినీతి కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి (Talakondapally) మండల రెవెన్యూ అధికారి (MRO) నాగార్జున అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు చిక్కాడు.
ఇంటి నంబర్ కోసం రూ.10వేలు డిమాండ్ చేసి రూ.ఐదువేల లంచం డిమాండ్ చేసి బాధితుడిని నుండి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు మున్సిపల్ అధికారులను పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం సుల్తానాబాద్ లో చోటుచేసుకు�
Cop Caught With Rs 9 Lakh Bribe | ఒక పోలీస్ అధికారి లంచంగా తీసుకున్న రూ.9 లక్షలకుపైగా డబ్బుతో కారులో వెళ్తున్నాడు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ఈ సమాచారం తెలిసింది. దీంతో ఏసీబీ అధికారులు మార్గమధ్యలో ఆ పోలీస్ అధికారి కారు ఆపి �