వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలో పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. జిల్లాలోని పలు శాఖల్లోని కొందరు అధికారులు మాత్రం లంచమిస్తేనే పనిచేస్తున్నారు.
ఓ ఉద్యోగికి సంబంధించిన డీఏ నిధుల విడుదల కోసం రూ. 6 వేల లంచం డిమాండ్ చేసిన పీహెచ్సీ ఇన్చార్జి జూనియర్ అసిస్టెంట్ అడ్డంగా ఏసీబీకి చిక్కారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు తెలిపిన వివరాల ప్రకారం..
గద్వాల అలంపూర్ మండల కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయంలో డిప్యూటీ ఇంజినీర్ శ్రీకాంత్ నాయుడు ప్రైవేట్ కాంట్రాక్టర్ నుండి లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు చిక్కారు.
కొంతమంది ఏసీబీ అధికారుల పేరుతో నకిలీ కాల్స్ చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని ఏసీబీ డీజీ విజయ్కుమార్ తెలిపారు. ఈ తరహా మోసం హైదరాబాద్లోని అబిడ్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోద
ప్రభుత్వ పథకం సాయం అందించే క్రమంలో డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ రెడ్హ్యాండెడ్గా ఏసీ బీకి దొరికారు. మహబూబ్నగర్ జిల్లా భూ త్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కల్యాణలక్ష్మి పథకం సాయానికి వి�
బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఓ ప్రైవేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో తలెత్తిన విభేదాలతో బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ జగదీశ్చంద్ర ఆ�
లంచగొండి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వ�
హైదరాబాద్ గచ్చిబౌలి మహిళా పీఎస్ ఎస్ఐ కేవై వేణుగోపాల్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ మహిళ.. తన భర్త, అత్తింటి వారిపై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో ఆరుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న జే రంజన్ రతన్కుమార్ను సైబరాబాద్�