ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ అగ్రి కళాశాలలో మంగళవారం సాయంత్రం అసోషియేట్ డీన్ గోవర్ధన్ రూ.లక్ష నగదుతో పట్టుబడ్డట్లు హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ తెలిపారు
జగిత్యాలలో తప్పుడు రిజిస్ట్రేషన్పై ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘జగిత్యాలలో భూమాయ!’ శీర్షికన ప్రచురించిన కథనం సంచలనం రేపింది. తప్పుడు అసెస్మెంట్, ఇంటి నంబర్లతో భూమి రిజిస్ట్రేషన్ను వెలుగు�
రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు చేసింది. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ACB : ఖమ్మంలో ఓ అవినీతి అధికారి ఏసీబీ చిక్కాడు. వైరా ఆర్టీఏ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వరప్రసాద్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు
అక్రమార్జనకు పాల్పడుతూ ఒక బెల్లం వ్యాపారి నుంచి తరచూ లంచం తీసుకున్న కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రామును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
జిల్లాలోని మత్స్యశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారుతోంది. మత్స్యకారులకు అవగాహన లేకపోవడంతో వారిని లక్ష్యంగా చేసుకున్న దళారులు,అధికారుల అండతో దోచుకుంటున్నారు.
Telangana | వైద్య శాఖలో అవినీతి పతాక స్థాయికి చేరింది. కీలక విభాగంలోని కింది స్థాయి అధికారి సాగిస్తున్న అవినీతి దందా ఇందుకు సాక్ష్యం. గతంలో రోస్టర్ విధానం అమల్లో అవకతవలకు పాల్పడి, సస్పెన్షన్కు గురైన కింది స్�