శ్రమకు మారుపేరుగా నిలుస్తూ, దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేసేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి యజమాన్యం బుధవార�
రాజస్థాన్లో అసెంబ్లీలో ప్రశ్నల ఉప సంహరణకు రూ.20 లక్షలు లంచం తీసుకున్న ఎమ్మెల్యేను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదివారం అరెస్ట్ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి ప్రకాశ్ మెహర్ద తెలిపిన వివరాల ప్రకారం... �
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ (Jaikrishn Patel).. అసెంబ్లీలో మైనింగ్ సంబంధిం�
ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఓ అధికారి రూ.8వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని చేసే ఓ అధికారికి చెందిన డీఏ బిల్లును
Manish Sisodia | ఢిల్లీ మాజీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మనీశ్ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్ (Satyendar Jain)లపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది.
ACB raids | జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘు కుమార్ బాధితుని నుండి రూ.7,500 లంచం డబ్బులు తీసుకుంటూ పట్
గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ, గన్మన్, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం చోటు చేసుకుంది. ఏస�
గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. గ్రామైక్య సహాయకురాలికి నెలనెలా వచ్చే గౌరవ వేతనం రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేసి, మంగళవారం అడ్డంగా దొరికిపోయింది. ఏసీబీ డీఎస్
ఇంట్లో విద్యుత్ మీట ర్లో అవకతవకలకు పాల్పడ్డావంటూ వి ద్యుత్ వినియోగదారుడిని బెదిరించి 20,000 రూపాయలను వసూలు చేయడా నికి ప్రయత్నించిన ఓ విద్యుత్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళ వారం సాయంత్రం �
ఏసీబీకి చిక్కిన కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి ఏ పురుషోత్తం అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన విచ్చలవిడి
కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంపై శనివారం ఏసీబీ దాడి జరింగింది. ఓ పండ్ల వ్యాపారి నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటున్న మార్కెట్ కమిటీ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శి పురుషోత్తం, సహకరించిన సెక్యూ�