KTR | ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు రావాలని చెప్పింది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ తన�
ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. భూమిని గిఫ్ట్ డీడ్ చేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసి డాక్యుమెంటరీ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్ ద్వారా నగదు తీసుకుంటుండగా రెడ్ హ్య�
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన గుగ్లవత్ ప్రభాకర్ అనే రైతు తన తండ్రి మరణానంతరం 5 ఎకరాల పట్టా మార్పిడీలో భాగంగా కొలతల ప్రొసీడింగ్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్�
కామారెడ్డి కోర్టులో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కానిస్టేబుల్ ఓ కేసు విషయమై బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్ట
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్రావు కార్యాలయంలో తనిఖీలు చేపట్ట�
సూర్యాపేట జిల్లాలో ఇటీవల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. సామాన్య జనం, వివిధ వర్గాల వారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నతాధికారులను నుంచి సిబ్బంది వరకు అంతా ఇందులో భాగస్వామ్�
సూర్యాపేట డీఎస్పీ, పట్టణ ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ స్కానింగ్ సెంటర్పై టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోద
ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాలో రోజు రోజు అవినీతి అధికారుల సంఖ్య పెరుగుతోంది. నియంత్రణ లేదు. అడిగే వారు లేకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఏ శాఖ చూసిన ఏమున్నది.. డబ్బులు ఇవ్వనిదే పనులు కావడం
శ్రమకు మారుపేరుగా నిలుస్తూ, దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేసేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి యజమాన్యం బుధవార�
రాజస్థాన్లో అసెంబ్లీలో ప్రశ్నల ఉప సంహరణకు రూ.20 లక్షలు లంచం తీసుకున్న ఎమ్మెల్యేను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆదివారం అరెస్ట్ చేసింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ రవి ప్రకాశ్ మెహర్ద తెలిపిన వివరాల ప్రకారం... �
అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ (BAP) ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ (Jaikrishn Patel).. అసెంబ్లీలో మైనింగ్ సంబంధిం�
ఎక్సైజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఓ అధికారి రూ.8వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని చేసే ఓ అధికారికి చెందిన డీఏ బిల్లును