ల్యాండ్ సర్వే పంచానామా ధ్రువీకరణ పత్రానికి లంచం తీసుకుంటుండగా ఎల్లారెడ్డిపేట కు చెందిన సర్వేయర్ నాగరాజును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు పదేళ్లు నిండాయి. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూ.50 లక్షల లంచం ఇస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండ�
ఏడు గుంటల భూమిని తమ పాసుపుస్తకాలలో ఎక్కించడానికి ఓ రైతు నుంచి రూ. 12 లక్షలు డిమాండ్ చేసిన ఓ ఆర్ఐ అడ్డంగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది.
ఓ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిత్వం ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు హరీష్రావు, కవిత ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి క�
KTR | ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు రావాలని చెప్పింది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ తన�
ఖమ్మం రూరల్ మండలం సబ్ రిజిస్టార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కింది. భూమిని గిఫ్ట్ డీడ్ చేసేందుకు రూ.30 వేలు డిమాండ్ చేసి డాక్యుమెంటరీ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్ ద్వారా నగదు తీసుకుంటుండగా రెడ్ హ్య�
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన గుగ్లవత్ ప్రభాకర్ అనే రైతు తన తండ్రి మరణానంతరం 5 ఎకరాల పట్టా మార్పిడీలో భాగంగా కొలతల ప్రొసీడింగ్ కోసం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్�
కామారెడ్డి కోర్టులో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కానిస్టేబుల్ ఓ కేసు విషయమై బాధితుడి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్ట
జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠల్రావు కార్యాలయంలో తనిఖీలు చేపట్ట�
సూర్యాపేట జిల్లాలో ఇటీవల అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. సామాన్య జనం, వివిధ వర్గాల వారు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఉన్నతాధికారులను నుంచి సిబ్బంది వరకు అంతా ఇందులో భాగస్వామ్�