ప్రభుత్వ పథకం సాయం అందించే క్రమంలో డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఐ రెడ్హ్యాండెడ్గా ఏసీ బీకి దొరికారు. మహబూబ్నగర్ జిల్లా భూ త్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కల్యాణలక్ష్మి పథకం సాయానికి వి�
బీబీనగర్ మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. ఓ ప్రైవేట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లో తలెత్తిన విభేదాలతో బాధితుల ఫిర్యాదు మేరకు డీఎస్పీ జగదీశ్చంద్ర ఆ�
లంచగొండి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వ�
హైదరాబాద్ గచ్చిబౌలి మహిళా పీఎస్ ఎస్ఐ కేవై వేణుగోపాల్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ మహిళ.. తన భర్త, అత్తింటి వారిపై గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణలో ఆరుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా పనిచేస్తున్న జే రంజన్ రతన్కుమార్ను సైబరాబాద్�
పౌర సరఫరాల శాఖకు చెందిన డిప్యూటీ తాసీల్దార్ జావేద్ సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సివిల్ సప్లై శాఖలో జావేద్ డీటీగా విధులు నిర్వహిస్తున్నాడు.
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీచేసింది. గురువారం ఉదయం 11.30 గంటలకు విచారణకు హాజ రుకావాలని నోటీసుల్లో పేర్కొన్నది.
కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల తాసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరి బుధవారం సాయంత్రం ఏసీబీకి చిక్కారు. బాధితుడు వెంకటయ్య నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు పని మీద వెళ్లిన ప్రజలను లంచగొండులు జలగల్లా రక్తం పీల్చుతున్నారు. చాలామంది ఉద్యోగులు, అధికారులు చేతులు తడిపితేగానీ పనులు చేయడంలేదు.