ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఒక రోజు ముందు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఏసీబీ వెళ్లింది. తమ ఎమ్మెల్యే అభ్యర్థులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఢిల్లీ మాజీ సీఎం అర�
Adilabad | తోటి సిబ్బంది నుంచి లంచం తీసుకుంటూ వెటర్నరీ వైద్యుడు(Veterinary doctor)ఏసీబీకి పట్టుబడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి ఎస్ఐ, కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. తుంగతుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12న సిద్దిపేట జిల్లా వడ్డేపల్లికి చెందిన రత్నాకర్ వాహనంలో పీడీఎస్ బియ్�
ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి పింఛన్ సాంక్షన్ చేయాలని వెళ్లిన రిటైర్డు ఉపాధ్యాయుడి వద్ద రూ.10వేలు లంచం తీసుకుంటూ పెద్దపల్లి జిల్లా రామగుండం సబ్ ట్రెజరీ అధికారి, సబార్డినేట్ ఏసీబీ అధికారులకు పట
ACB | మార్టిగేజ్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ(ACB) అధికారులకు పట్టుబడిన జగిత్యాల జిల్లా మెట్పల్లి సబ్ రిజిస్ట్రార్(Sub-Registrar) అసిఫొద్ధీన్ను సస్పెండ్ చేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ ఉత్తర
ఫార్ములా-ఈ పేరిట జరుగుతున్న దర్యాప్తుల తతంగం వెనుకనున్న మర్మం ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. ఓ అంతర్జాతీయ ఈవెంట్ను రాష్ర్టానికి రప్పించి పేరుప్రతిష్ఠలు పెంచేందుకు, పారిశ్రామికంగా తోడ్పాటు అందించేం
మెట్పల్లి సబ్రిజిస్ట్రార్ ఆసిఫొద్ద్దీన్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి ఆరు నెలల క్రితమే వచ్చారు. ఆయన విధుల్లో చేరినప్పటి నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయన నిజామాబాద్ నుంచి వచ్చి వెళ్తారని,
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మరో కేసు నమోదైంది. నిన్న ఏసీబీ విచారణ అనంతరం అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల�
ఓ కాంట్రాక్టు ఉపాధ్యాయురాలు నుంచి లంచం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను గురువారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.