KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మరో కేసు నమోదైంది. నిన్న ఏసీబీ విచారణ అనంతరం అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ల�
ఓ కాంట్రాక్టు ఉపాధ్యాయురాలు నుంచి లంచం తీసుకుంటున్న ప్రిన్సిపాల్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మైనార్టీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను గురువారం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మాజీ ఏఏజీ, న్యాయవాది రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ ఆఫీస్కు వెళ్లారు. అంతకుముందు నందినగర్
తాను కేసీఆర్ సైనికుడినని, నిఖార్సయిన తెలంగాణ బిడ్డను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించామన్నారు. మీలా బావమరుదులక
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో మరికాసేపట్లో కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, ఎమ్మెల్యే కవితతోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నందీనగర్లో
KTR | మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి స్పష్టత లేదని, అవి నోటీసులా కాకుండా లేఖలా ఉన్నాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
మాదాపూర్లోని గ్రీన్కో కార్యాలయంలో ఏసీబీ (ACB) సోదాలు నిర్వహిస్తున్నది. మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ కార్యాలయాల్లోనూ అధికారులు తనిఖీల�
KTR | గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్ల లబ్ధి చేకూరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు. అయితే న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ �
కేటీఆర్తోపాటు అడ్వకేట్ను విచారణకు ఏసీబీ అధికారులు అనుమతించాల్సిందని అడ్వొకేట్ సోమ భరత్ (Advocate Rama Bharat) అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్ కలిసి వెళ్లడం ప్రతి పౌరునికి ఉన్న హక్కు అని చెప్పారు.