హైదరాబాద్ ప్రతిష్ఠకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించేందుకు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కృషిని, ఫలితంగా లభించిన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్ర�
వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలోని పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అధికారులు లంచమిస్తేనే పనిచేస్తున్నారు. ప్రతి పనికీ ఇంత అని ఫిక్స్ చేసి మరీ వసూ లు చేస్తున్నారనే
ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ నమోదు చేసిన క్రిమినల్ కేసులో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు హైకోర్టులో ఊరట లభించింది.
Enforcement Directorate | అవినీతి లేదు. అక్రమం జరుగనే లేదు. నిధుల దుర్వినియోగం అసలే లేదు. ఐతేనేమి.. ఫా ర్ములా ఈ-కారు రేసులో ఏదో జరిగిపోయిందంటూ కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విషయంలో వాయువేగంగా జరుగుతున్న తాజా పరిణామాలు బీజేపీతో రేవంత్రెడ్డి కుమ్మక్కు రాజకీయాలను బట్టబయలు చేస్తున్నాయి.
ప్రభుత్వాధినేతల మానసిక స్థితి, అవగాహన సామర్థ్యం, చర్యల చొరవ ఆయా కాలమాన పరిస్థితులపైనే కాదు, భావితరాలకూ కీలకమైన ఉదాహరణలుగా మిగిలిపోతాయి. అందువల్లనే పాలకులు భిన్నమైన పేరు ప్రఖ్యాతులతో చరిత్రలో నిలిచిపోత
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడిన నికేశ్కుమార్ సంతకం ఖరీదు లక్షల రూపాయలు అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతను రోజుకు కనీసం 2 లక్షల రూపాయలు లంచంగా ఇంటికి తీసుకెళ్లాలని టార్గెట్�
రిటైర్మెం ట్ తర్వాత మరణించిన భర్త పింఛన్తోపాటు రావాల్సిన ఇతర అలవెన్సుల కోసం ఓ మహిళను రూ.40 వేలు డిమాండ్ చేసి న ఖమ్మం ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల
చేపల దుకాణం ఏర్పాటు కోసం ఎన్వోసీ ఇవ్వడానికి పంచాయతీ కార్యదర్శి రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్లో శుక్రవారం చోటుచేసుకున్నది.
ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. కానీ. వారి బాధ్యతను మరిచి వేలల్లో జీతాలు తీసుకుంటూ.. వారి హోదాను మరిచి ప్రజలను లంచం పేరిట పీడిస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నిఖేశ్కుమార్ను (Nikhesh Kumar) ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.