రిటైర్మెం ట్ తర్వాత మరణించిన భర్త పింఛన్తోపాటు రావాల్సిన ఇతర అలవెన్సుల కోసం ఓ మహిళను రూ.40 వేలు డిమాండ్ చేసి న ఖమ్మం ట్రెజరీ సీనియర్ అకౌంటెంట్ ను సోమవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల
చేపల దుకాణం ఏర్పాటు కోసం ఎన్వోసీ ఇవ్వడానికి పంచాయతీ కార్యదర్శి రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్లో శుక్రవారం చోటుచేసుకున్నది.
ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది. కానీ. వారి బాధ్యతను మరిచి వేలల్లో జీతాలు తీసుకుంటూ.. వారి హోదాను మరిచి ప్రజలను లంచం పేరిట పీడిస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో నీటి పారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నిఖేశ్కుమార్ను (Nikhesh Kumar) ఏసీబీ అరెస్టు చేసింది. అనంతరం జడ్జి ముందు హాజరుపరచగా, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
ACB Complaint | వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏసీబీ కి ఫిర్యాదు అందింది. అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు చక్రవర్తి ఈ మేరకు మంగళవారం ఏసీబీకి ఫ
90 వేల విలువ గల పనికి 45 వేల లంచం డిమాండ్ చేసిన పెద్దపల్లి జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ సోమవారం ఏసీబీకి చిక్కాడు. వానకాలంలో వచ్చిన వరదలతో జూలపల్లి మండల కాచాపూర్ సమీపంలోని డీ-83 ప్రధాన కాలువపై రైట్ సైడ�
రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కొందరు ప్రభుత్వ అధికారులు అడ్డూ అదుపు లేకుండా లం చాల కోసం తెగబడుతున్నారు. వారి ధన దాహాన్ని తట్టుకోలేక ఎంతో మం ది బాధితులు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయిస్తున్నారు. దీంతో అలాంటి
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధి ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో లంచం డిమాండ్ చేసిన కేసులో సచిన్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్�
జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎస్ఎఫ్ఏలు) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్ఎఫ్ఐలు�