KTR | గ్రీన్కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్ల లబ్ధి చేకూరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ఫార్ములా-ఈ కారు రేసు కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ ఆఫీస్కు చేరుకున్నారు. అయితే న్యాయవాదులతో కలిసి విచారణకు రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీబీ �
కేటీఆర్తోపాటు అడ్వకేట్ను విచారణకు ఏసీబీ అధికారులు అనుమతించాల్సిందని అడ్వొకేట్ సోమ భరత్ (Advocate Rama Bharat) అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద లాయర్ కలిసి వెళ్లడం ప్రతి పౌరునికి ఉన్న హక్కు అని చెప్పారు.
ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడి ఏసీబీ కార్యాలయానికి వచ్చా. కాన�
ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమకేసు బనాయించిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం రావాలంటూ ఏసీబీ అధికారులు కేటీ�
సమాజంలో అవినీతి జబ్బు మరింతగా పెరుగుతున్నది. ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వనిదే ఫైలు కదపని పరిస్థితి ఉంటున్నది. కొంతమంది అధికారులు నీతి, నిజాయితీకి కట్టుబడి పని చేస్తున్నా.. మెజార్టీ అధికారులు మాత్రం పూర్తిగ�
హైదరాబాద్ ప్రతిష్ఠకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఫార్ములా-ఈ రేస్ నిర్వహించేందుకు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రిగా చేసిన కృషిని, ఫలితంగా లభించిన ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్ర�
వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నా జిల్లాలోని పలు శాఖల్లోని అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు అధికారులు లంచమిస్తేనే పనిచేస్తున్నారు. ప్రతి పనికీ ఇంత అని ఫిక్స్ చేసి మరీ వసూ లు చేస్తున్నారనే
ఫార్ములా ఈ రేసింగ్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీ నమోదు చేసిన క్రిమినల్ కేసులో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు హైకోర్టులో ఊరట లభించింది.