ACB Complaint | వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏసీబీ కి ఫిర్యాదు అందింది. అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు చక్రవర్తి ఈ మేరకు మంగళవారం ఏసీబీకి ఫ
90 వేల విలువ గల పనికి 45 వేల లంచం డిమాండ్ చేసిన పెద్దపల్లి జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ సోమవారం ఏసీబీకి చిక్కాడు. వానకాలంలో వచ్చిన వరదలతో జూలపల్లి మండల కాచాపూర్ సమీపంలోని డీ-83 ప్రధాన కాలువపై రైట్ సైడ�
రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కొందరు ప్రభుత్వ అధికారులు అడ్డూ అదుపు లేకుండా లం చాల కోసం తెగబడుతున్నారు. వారి ధన దాహాన్ని తట్టుకోలేక ఎంతో మం ది బాధితులు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయిస్తున్నారు. దీంతో అలాంటి
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధి ఐలాపూర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో లంచం డిమాండ్ చేసిన కేసులో సచిన్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ సుదర్�
జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎస్ఎఫ్ఏలు) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎస్ఎఫ్ఐలు�
Kamareddy | కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ(Lingampeta SI) అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని(ACB) ఆశ్రయించినట్లు తె�
నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. స్టేషన్ బెయిల్ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.