Kamareddy | కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ(Lingampeta SI) అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని(ACB) ఆశ్రయించినట్లు తె�
నిజామాబాద్ జిల్లా వర్ని ఎస్సై కృష్ణకుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. స్టేషన్ బెయిల్ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
విద్యుత్ మీటర్ ఎన్వోసీ కోసం రూ.20 వేలు డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏ�
అక్రమ సంపాదనకు అలవాటు పడి ప్రజలను లంచాల కోసం వేధిస్తున్న అధికారుల్లో ఏసీబీ దాడులు దడ పుట్టిస్తున్నాయి. వరుసగా జరుగుతున్న దాడుల్లో లంచాలు తీసుకున్న అధికారులు పట్టుబడుతున్నారు. ఈ అంశం జిల్లాలో చర్చనీయాం
పెండింగ్ బిల్లులు చేసేందుకు ఓ ఏజెన్సీ నిర్వాహకుడి నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మ
రాజేంద్రనగర్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకోబ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పోలీసులకు పట్టుబడ్డారు. వెంకోబ నెల క్రితమే రాజేంద్రనగర్లోని జీహెచ్ఎంసీ కార్యాలయం
ఇంటి నంబర్ కేటాయించేందుకు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట్కు చెందిన ఆటో డ్రైవర్ సుభాష్ పంచాయతీ అనుమతి తీసుకుని బైపా
Hyderabad | లంచం కోసం చెయ్యిచాచే ఉద్యోగులను చూశాం. కానీ తొలిసారి లంచమిచ్చినవారిని వెతుక్కుని మరీ డబ్బులు వాపస్ చేసే చూస్తున్నాం. సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు జరుపుతున్న వరుస దాడులతో అవినీతిపరుల గుండె
లంచం తీసుకుంటూ డిప్యూటీ డీసీటీవో ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన మంగళవారం మహబూబ్నగర్లో చోటుచేసుకుంది. ఈ మేరకు ఏసీబీ అడిషనల్ ఎస్పీ కృష్ణగౌడ్ వివరాలు వెల్లడించారు. నారాయణపేట జిల్లా మద్దూ రు మండలం పిల
ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. జీఎస్టీ లైసెన్స్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఓ అధికారి పట్టుబడిన ఘటన చోటు చేసుకున్నది. ఇందుకు సంబంధించి ఏసీబీ ఏఎస్పీ కృష్ణగౌడ్ వివరాలు వెల్లడించారు.