రాజన్న ఆలయంలో ఏసీబీ అధికారుల తనిఖీల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వామివారికి ఆదాయాన్ని గడించే నాలుగు శాఖలే టార్గెట్గా చేసుకొని కొద్ది రోజులుగా వస్తున్న ఫిర్యాదుల ఆరోపణలతో సోదాలు చేడ
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో ఏసీబీ అధికారుల సోదాలు (ACB Raids) రెండో రోజూ కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఆలయంలో ఆకస్మికంగా దాడి చేసిన అవినీతి నిరోధక శాఖ అధ�
ACB | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ(Vemulawada) శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో(Rajanna Temple) అవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB )గురువారం ఆకస్మికంగా సోదాలు చేపట్టారు.
MPDO caught by ACB | పెండింగ్ బిల్లుల మంజూరు కోసం లంచం(Bribe) డిమాండ్ చేసి ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి(ACB) చిక్కారు. వివరాల్లోకి వెళ్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపళ్లి ఎంపీడీవో (Allapally MPDO,) కార్యాలయంపై ఏసీబీ అ�
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ ఈవో భిక్షమాచారి ఆదివారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆలయ పరిధిలో పూజా సామగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య నుంచి డబ్బులు డిమాండ్ �
CV Anand | అవినీతికి పాల్పడే అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) నుంచి తప్పించుకోలేరని తెలంగాణ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ (CV Anand) హెచ్చరించారు. నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ క�
లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా (Rangareddy) జాయింట్ కలెక్టర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆయనతోపాటు కలెక్టరేట్ అధికారిని ఏసీబీ (ACB) అధికారులు అరెస్టు చేశారు. ధరణి వెబ్సైట్లోని నిషేధిత జాబితా నుంచి 14 గ�
పహాణీ నకల్ కోసం రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్తోపాటు ఆయన డ్రైవర్, ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్ల�
Telangana | సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాడు. ఒకే రోజు అంత పెద్ద మొత్తంలో డాక్యు�