పహాణీ నకల్ కోసం రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్తోపాటు ఆయన డ్రైవర్, ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు శనివారం కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి వివరాలు వెల్ల�
Telangana | సంగారెడ్డి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళ్తూ వెళ్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపాడు. ఒకే రోజు ఏకంగా 300 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాడు. ఒకే రోజు అంత పెద్ద మొత్తంలో డాక్యు�
పర్వతగిరి ఎస్సై గుగులోత్ వెంకన్న, డ్రైవర్ సదానందం అవినీతి శాఖ అధికారుల చేతికి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 27న మండలంలోని అన్నారం క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై వెంకన్న పోలీసు �
సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు జరిపిన ఆకస్మిక సోదాలతో అధికారులు, ఉద్యోగులకు గుబులు పుట్టించింది.
లంచం అడగాలంటేనే హడల్ పుట్టా లి.. రెండు సార్లు లంచం తీసుకుంటూ పట్టుబడితే ఉద్యోగాన్నే ఊడగొట్టాలి.. దీనికోసం కఠిన చట్టాలు రావాలి.. అంటూ పలువురు నెటిజన్లు ఎక్స్ వేదికగా స్పందించారు.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలోని జిల్లా ఫిషరీష్ ఆఫీసర్(Fisheries officer) ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ(,ACB) సోదాలు కొనసాగుతున్నాయి. మత్స్య సహకార సొసైటీ సభ్యుల నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్యశాఖ అధికారి రూపేం�