గోపాల్పేట తహసీల్దార్ శ్రీనివాసులు ఓ రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం వనపర్తి జిల్లా గోపాల్పేటలో చోటుచేసుకున్నది.
రాయికల్ పోలీస్స్టేషన్ ఎస్సై తరఫున ఓ వ్యక్తి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా.. ఎస్సై స్టేషన్ నుంచి పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్స్టేష
సీసీఎస్ ఇన్స్పెక్టర్ సుధాకర్ను సినీ ఫక్కీలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా చిక్కిన సుధాకర్.. వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డుపై పరుగులు పెట్�
ACB Raids | రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రా ంతాల్లో ఏసీబీ దాడులు తీవ్రతరం చేసింది. నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు శా ఖల్లోని అవినీతి చేపల వ్యవహారంపై వేట మొదలుపెట్టింది. దాడుల్లో తొమ్మిది మంది ప్రభుత్వ ఉద్య
గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఏసీబీ అధికారులు శుక్రవారం అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి ఓఎస్డీ గుండమరాజు కల్యాణ్కుమార్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సబావత్ రా
Hyderabad | హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ సీఐ వీరాస్వామి, ఎస్సై షఫీ ఏసీబీకి చిక్కారు. ఒక కేసుకు సంబంధించి రూ.3 లక్షలు తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
నాంపల్లిలోని నీటిపారుదల శాఖలో ఏసీబీ (ACB) సోదాలు ముగిశాయి. నలుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నాంపల్లిలోని రెడ్హిల్స్ ఉన్న నీటిపారుదల శ�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావును బుధవారం ఏసీబీ కస్టడీలోకి తీసుకున్నది. ఈ నెల 21న ఆయన ఇండ్లతోపాటు బంధువులు, స్నేహితుల ఇండ్లలో ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోద�