లంచం అడగాలంటేనే హడల్ పుట్టా లి.. రెండు సార్లు లంచం తీసుకుంటూ పట్టుబడితే ఉద్యోగాన్నే ఊడగొట్టాలి.. దీనికోసం కఠిన చట్టాలు రావాలి.. అంటూ పలువురు నెటిజన్లు ఎక్స్ వేదికగా స్పందించారు.
Suryapet | సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలోని జిల్లా ఫిషరీష్ ఆఫీసర్(Fisheries officer) ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ(,ACB) సోదాలు కొనసాగుతున్నాయి. మత్స్య సహకార సొసైటీ సభ్యుల నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్యశాఖ అధికారి రూపేం�
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (డీసీఎమ్మెస్) అవినీతికి అడ్డగా మారింది. ఏళ్ల తరబడిగా తిష్టవేసిన అధికారులు.. ప్రతి పనికో ఓ రేటు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నట్టు బయటపడుతున్నది.
కాంట్రాక్టర్ చేసిన పనికి బిల్లు మంజురు చేయాల్సిన ఓ ఏఈ కాసుల కక్కుర్తితో ఏసీబీకి చిక్కాడు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు.
ఓదెల మండలం ఇందుర్తికి చెందిన కావటి రాజు డీసీఎంఎస్ అనుసంధానంతో తన గ్రామంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశాడు. 2018 నుంచి వడ్లు కొనుగోలు చేసిన రాజు, సివిల్ సప్లయి అధికారులు చెప్పిన చోటుకు ఎప్పటికప్�
గోపాల్పేట తహసీల్దార్ శ్రీనివాసులు ఓ రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం వనపర్తి జిల్లా గోపాల్పేటలో చోటుచేసుకున్నది.
రాయికల్ పోలీస్స్టేషన్ ఎస్సై తరఫున ఓ వ్యక్తి ఇసుక ట్రాక్టర్ యజమాని నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా.. ఎస్సై స్టేషన్ నుంచి పారిపోయాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జగిత్యాల జిల్లా రాయికల్ పోలీస్స్టేష