రాష్ట్రంలో కేవలం ఐదు నెలల్లోనే దాదాపు 70 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిబట్టి అవినీతి, లంచాలు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో లంచాలు తీసుకోవడాని�
ఇంటి నంబర్, ట్యాక్స్ అసెస్మెంట్ చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వ�
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్లో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వర్రావుతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లు మొత్తంగా 13చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు
ACB | ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్ కలెక్టర్ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Telangana | రైతులను వేధిస్తున్న ఇద్దరు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటు నల్లగొండ జిల్లాలో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకరు పట్టుబడ్డారు.
ACB | ఒక బిల్డర్ కు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ముడుపులు స్వీకరించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాతా పవన్ కుమార్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం బుద్ధ భవన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చ�
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో గోదావరి సత్యానారాయణమూర్తి (ఏ3), పెంట భరత్కుమార్ (ఏ4), పెంట భరణికుమార్ (ఏ5) అనే వ్యా�
మంత్రి సీతక్క దోస్త్, మహబూబాబాద్ సబ్రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ (Sub Registrar Taslima) నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ చేయడం కోసం ఇద్దరు మున్సిపల్ ఉ ద్యోగులు, ఓ చోరీ కేసును మాఫీ చేసేందుకు ఇద్దరు పోలీసులు, ఓ ప్రైవేట్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డారు.
ACB | ఓ భూమిని ఎల్ఆర్ఎస్(LRS) చేయడం కోసం టీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.15 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు(ACB) వలపన్ని పట్టుకున్నారు.