హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో గోదావరి సత్యానారాయణమూర్తి (ఏ3), పెంట భరత్కుమార్ (ఏ4), పెంట భరణికుమార్ (ఏ5) అనే వ్యా�
మంత్రి సీతక్క దోస్త్, మహబూబాబాద్ సబ్రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ (Sub Registrar Taslima) నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ చేయడం కోసం ఇద్దరు మున్సిపల్ ఉ ద్యోగులు, ఓ చోరీ కేసును మాఫీ చేసేందుకు ఇద్దరు పోలీసులు, ఓ ప్రైవేట్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డారు.
ACB | ఓ భూమిని ఎల్ఆర్ఎస్(LRS) చేయడం కోసం టీపీఎస్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.15 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు(ACB) వలపన్ని పట్టుకున్నారు.
ACB | లంచం(Bribe) తీసుకుంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు అధికారులు(Officials) ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. నిందితులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లంచం తీసుకుంటుండగా మున్సిపల్ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో ఉన్న పట్టణ,గ్రామీణ ప్రణాళిక శాఖ కార్యాలయంలో బుధ�
నారాయణపేట జిల్లా గుండుమాల్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోగారం గ్రామానికి చెందిన రైతు మల్లేశ్ తన పొల