ACB | లంచం(Bribe) తీసుకుంటూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలువురు అధికారులు(Officials) ఏసీబీకి(ACB) పట్టుబడ్డారు. నిందితులపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
లంచం తీసుకుంటుండగా మున్సిపల్ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో ఉన్న పట్టణ,గ్రామీణ ప్రణాళిక శాఖ కార్యాలయంలో బుధ�
నారాయణపేట జిల్లా గుండుమాల్ తహసీల్దార్ పాండునాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారి శ్రీకృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోగారం గ్రామానికి చెందిన రైతు మల్లేశ్ తన పొల
హెచ్ఎండీఏలో అవినీతి జలగలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. సంచలనం సృష్టించిన శివబాలకృష్ణ వ్యవహారం విచారణ చేపడుతుండగానే అదే విభాగంలో మరో అధికారి లీలలు వెలుగులోకి వచ్చాయి.