రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలు, చెక్పోస్టులపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణాశాఖపై ప్రభుత్వానికి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినట్టు సమాచారం.
రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి అక్రమాలను నిరోధించడానికి ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ చెక్పోస్టు వద్ద ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు.
ట్రేడర్స్ రెన్యూవల్ కోసం లంచం తీసుకుంటున్న మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు సోమవారం రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏబీసీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో కేవలం ఐదు నెలల్లోనే దాదాపు 70 మంది అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. దీనిబట్టి అవినీతి, లంచాలు ఏస్థాయిలో పెరిగిపోతున్నాయో అర్థమవుతున్నది. గత ప్రభుత్వ హయాంలో లంచాలు తీసుకోవడాని�
ఇంటి నంబర్, ట్యాక్స్ అసెస్మెంట్ చేసేందుకు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రేంజ్ అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వ�
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్లో పనిచేస్తున్న ఏసీపీ ఉమామహేశ్వర్రావుతో పాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇండ్లు మొత్తంగా 13చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు
ACB | ఓ ఇంటి నిర్మాణం కోసం రూ.30 వేలు లంచం(Bribe) తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి(Panchayat secretary), బిల్ కలెక్టర్ని ఏసీబీ (ACB)అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Telangana | రైతులను వేధిస్తున్న ఇద్దరు విద్యుత్ శాఖ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటు నల్లగొండ జిల్లాలో ఒకరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకరు పట్టుబడ్డారు.
ACB | ఒక బిల్డర్ కు ఎన్వోసీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ముడుపులు స్వీకరించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాతా పవన్ కుమార్ ను ఏసీబీ అధికారులు శుక్రవారం బుద్ధ భవన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చ�