Bribe | మెదక్ మున్సిపాలిటీ 2వ వార్డ్కు చెందిన శివ కుమార్ తన అక్క పేరు మీద ఉన్న ఇంటి స్థలాన్ని తన పేరు మీదకు మ్యుటేషన్ చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ జానయ్యను కోరాడు. దానికి మున్సిపాలిటీ రెవెన్యూ ఇన్స్పెక్ట
ఫేక్కాల్స్తో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏసీబీ డీజీ విజయ్కుమార్ సూచించారు. కొంతమంది ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా డబ్బు డిమాండ్ చేస్తూ వారిని బెదిరిస్తున్నారని తెలిపా
స్టాక్ మార్కెట్ మోసాలు, నియంత్రణ సంబంధిత ఉల్లంఘనల ఆరోపణలపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మాజీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్, మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ప్�
బిల్లు చెల్లింపు విషయంలో పాఠశాల హెచ్ఎం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని కూలీలైన్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవార�
పత్తి విక్రయించేందుకు కూపన్ ఇవ్వడానికి ఓ రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా మండల వ్యవసాయాధికారిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన అశ్వాపురంలో గురువారం చోటు చేసుకుంది.
గద్వాల జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ పోలీసు అధికారిపై ఏసీబీ అధికారులు కూపీ లాగుతున్నట్లు తెలుస్తున్నది. ఆ అధికారి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని అవినీతి ఆరోపణలు రావడంతో పోలీస్ శా�
ACB | విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకున్న వినియోగదారుడి నుంచి రూ. 50 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి అడ్డంగా దొరికిపోయాడు ఓ అవినీతి అధికారి.
సైబర్నేరగాళ్లు రూట్ మార్చారు.. సీబీఐ అధికారులమంటూ ఇప్పటివరకు సాధారణ ప్రజలను మోసం చేసిన మోసగాళ్లు..ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు.
సమాజంలో పోలీసులంటే గౌరవ, మర్యాదలున్నాయి. ప్రజల మాన, ప్రాణాలను రక్షించే పోలీసుల్లో నిజాయితీ, నిబద్ధత కలిగినవారు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రకమైన పోలీసుల కంటే అవినీతి, అక్రమాలకు పాల్పడే పోలీసులే పోలీస్ శాఖ
వరంగల్ డీటీసీ శ్రీనివాస్ 4 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. అవినీతి నిరోధకశాఖ అధికారులు హనుమకొండ పలివ్పేలులోని శ్రీనివాస్ నివాసంతోపాటు మరో 4 ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత