కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందుకే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
ఫార్ములా-ఈ రేస్ కేసులో పదే పదే నోటీసుల డ్రామాలు ఆపి, లై డిటెక్టర్ టెస్ట్కు వచ్చే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఉన్నదా? అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం అవినీతికి కేరాఫ్గా మారింది. ప్రతి పనికి ఓ రేటు కట్టి మరీ పైసలు వసూలు చేస్తున్నారు. కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా పని కావడం లేదు.
ACB Raid | రైతు వద్ద నుంచి లంచం తీసుకున్న మండల సర్వేయర్ , చైన్మెన్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న ఘటన మంచిర్యాల తహసీల్ కార్యాలయంలో చోటు చేసుకుంది.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైయిన్లకు ఇవాళ ఢిల్లీకి చెందిన అవినీతి నిరోధక శాఖ సమన్లు జారీ చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో క్లాస్రూమ్ల నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జ�
భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు రూ.15 వేలు డిమాండ్ చేసి, మధ్యవర్తి ద్వారా రూ.10 వేల లంచం తీసుకుంటుండగా జగిత్యాల జిల్లా రాయికల్ మండల ఇన్చార్జి తహసీల్దార్ గణేశ్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుకు పదేండ్లు నిండాయి. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సరిగ్గా పదేండ్ల క్రితం శాసనమండలి ఎన్నికల్లో టీడీపీ నామిన�
ల్యాండ్ సర్వే పంచానామా ధ్రువీకరణ పత్రానికి లంచం తీసుకుంటుండగా ఎల్లారెడ్డిపేట కు చెందిన సర్వేయర్ నాగరాజును ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు పదేళ్లు నిండాయి. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూ.50 లక్షల లంచం ఇస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండ�
ఏడు గుంటల భూమిని తమ పాసుపుస్తకాలలో ఎక్కించడానికి ఓ రైతు నుంచి రూ. 12 లక్షలు డిమాండ్ చేసిన ఓ ఆర్ఐ అడ్డంగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన సంఘటన ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయంలో చోటు చేసుకుంది.
ఓ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిత్వం ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు హరీష్రావు, కవిత ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి క�