Education Department | పాఠశాల విద్యాశాఖలో అవినీతి తారస్థాయికి చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, ముఠాగా ఏర్పడి ప్రతి పనికి లం చాలు పుచ్చుకుంటున్నారన్న వాదనలు
పాఠశాల విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్ కార్యాలయంలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. ఇద్దరు ఉద్యోగులను రెడ్హ్యాండెడ్గా పట్టుకోవడం సంచలనం రేపింది.
ACB Raids : పాఠశాల స్థాయిలో విద్యాశాఖకు గుండెకాయ లాంటి డైరెక్టరేట్పై ఏసీబీ దాడులు సంచలనం సృష్టించాయి. రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఇద్దరూ అవినీతి నిరోధక అధికారులకు దొరికారు.
దుండిగల్ సర్కిల్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్ రేంజ్ -2 ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. సర్కిల్ కార్యాలయంలోని టౌన్ప్లాన
మున్సిపల్ అధికారి ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ జోన్ చింతల్ సర్కిల్ పరిధి భగత్సింగ్నగర్ నివాసి నాలుగైదేండ్ల క్రితం ఇల్లు కొను�
బడంగ్పేట్ కార్పొరేషన్, తుక్కుగూడ మున్సిపాలిటీ విలీనం సమయంలో జరిగిన నిధుల గోల్మాల్ కలకలం రేపుతోంది. నిధుల దుర్వినియోగం సమస్య రోజుకో మలుపు తిరుగుతున్నది. అధికారులకు, కాంట్రాక్టర్ల మధ్యన వివాదం ముది
Madapur PS | మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదుదారుడి దగ్గర నుంచి నగదు స్వీరిస్తున్న సమయంలో ఎస్ఐ వినయ్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచాన్ని సీజ్ చేసిన పోలీసులు వినయ్ను అదు�
Rashid Khan : పురుషుల టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్కు ముందు అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan) సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభుత్వ ఆంక్షలతో విదేశాల్లో తలదాచుకుంటున్ను తమ దేశ మహిళా క్రికెటర్లకు అతడు మద్దతు తెలిపా�
నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అబ్దుల్ హకీమ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సర్వే నెం. 225/6లఓ 1.15 ఎకరాల భూమికి �
సికింద్రాబాద్ జోన్ టౌన్ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ దాచా జనార్దన్ మహేశ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనకు చెందిన రూ.5.15 కోట్ల విలువైన 19 స్థిర�
కామారెడ్డి సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల మాదిరి