బోయిన్పల్లి పోలీస్స్టేషన్లో లంచం తీసుకుంటూ.. మహిళా ఎస్ఐ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రేమ పెండ్లి విషయంలో అభిషేక్ అనే యువకుడు తన తండ్రితో గొడవపడి కొట్టడంతో.. అతడి త
ACB Raids | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్హిల్స్ జలమండలి జనరల్ మేనేజర్ అనంత్ లక్ష్మీకుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 ప్ర�
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ మోటకొండూర్ విద్యుత్ సబ్స్టేషన్ అసిస్టెంట్ లైన్మెన్ (ఏఎల్ఎం) పప్పుల రమేశ్ శనివారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో ఇటీవల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో రూ.10వేలు లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శితో పాటు సర్పంచ్ భర్త ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. కొమురవెల్లి మండల కేంద్రానికి చెందిన �
రోడ్డు నిర్మాణ పనుల్లో చెట్ల నరికివేత వ్యవహారాన్ని సాకుగా చూపి, ఓ కాంట్రాక్టరు నుండి లంచం డిమాండ్ చేసిన భద్రాచలం అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. చర్ల మండలం పూసగుప�
రంగారెడ్డిజిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అవినీతి అధికారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. లంచం ఇవ్వనిదే ఫైళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారి భరతం పడుతున్నా
బూర్గంపహాడ్ సబ్ రిజిస్ట్రార్గా పనిచేసిన ఖదీర్ కోసం డబ్బులు వసూలు ఆయన ప్రైవేట్ డ్రైవర్ ఫహీంను ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ మంగళవారం ఖమ్మం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమ�
ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. రూ. లక్ష నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్
ఇంటి నిర్మాణ అనుమతి కోసం ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసిన జీహెచ్ఎంసీ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోమవారం పట్టుకున్నారు. రూ. లక్ష నగదు తీసుకుంటుండగా, ఆమెను రెడ్హ్యాండెడ్గా అరెస్ట్�
పోడు భూమి పట్టా విషయమై ఓ రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అటవీ శాఖ బీట్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన గుండాల మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది.
లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా చిక్కిన ఘటన గురువారం చోటు చేసుకున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం నడిమిగూడెం బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న బానోత్ నరే�