నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యక�
నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించడం కలకలం సృష్టించింది. మార్ట్ గేజీలు, వెంచర్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు తదితర కార్యక�
రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ తన అసిస్టెంట్ వంశీ తో కలిసి ఓ ఇంటి నిర్మాణానికి అనుమతులకుగాను రూ.75 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇంటికి సంబంధించి బాధితుల నుంచి రూ. 50వేలు లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా ములుగు ఎస్సై విజయ్కుమార్, కానిస్టేబుల్ రాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
రైతు బీమా పథకం కోసం దరఖాస్తును ఆన్లైన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏఈవో ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో చోటుచేసుకున్నది.
భూమి రిజిస్ట్రేషన్ కోసం ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ పరిపాలనాధికారి(జీపీవో)ని ఏసీబీ అధికారులకు పట్టుకు న్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్ప�
ఆమె అసలు సాఫ్ట్ వేర్ ఉద్యోగియే (Software Employee) కాదు. అయినా రెండు టెక్ కంపెనీల్లో జాబ్. ఒక్క రోజు కూడా ఆఫీస్కు వెళ్లలేదు. అయినా ప్రతినెల ఠంచనుగా ఆమె అకౌంట్లలో జీతం పడించింది.
Beerla Ilaiah | అధికారంలోకి వచ్చిన రెండేండ్లకాలంలోనే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య రూ.200 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో విచారణ చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గొల్లగూడెంకు చెందిన బొడుసు మహేశ�
జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో లంచమిస్తేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రతి పనికీ ఇంత చెల్లించాలని ఫిక్స్ చేసి మరీ అధికారులు వసూళ్లు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు.
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గత అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దాఖలైన పిటీషన్పై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండ�
సరిహద్దు దేశాలతో నిత్యం ఘర్షణలకు దిగుతూ అంతర్జాతీయ సమాజం ఎదుట అభాసుపాలవుతున్న పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. అఫ్ఘానిస్థాన్లోని పాక్టికా ప్రావిన్స్పై వైమానిక దాడులకు తెగబడి 8 మంది ప్�
అఫ్ఘానిస్థాన్పై (Afghanistan) పాకిస్థాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్, అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న పాక్టికా ప్రావిన్స్లో దాడులకు పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. మృతుల�