సచివాలయంలో ఇరిగేషన్ శాఖ రూటే సపరేట్గా మారింది. ఏ పేషీలోని హంగులు, ఆర్భాటాలు అక్కడ దర్శనమిస్తాయి. ఓ ఉన్నతాధికారి వచ్చిరాగానే ఇరిగేషన్ శాఖ పేషీని కార్పొరేట్ కార్యాలయంలా తీర్చిదిద్దారు.
మాది ప్రజాపాలన అని నిత్యం ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎత్తిచూపినందుకు ఆంక్షల కత్తితో అడ్డుకుంటున్నది.
రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అధికారులతోపాటు హైదరాబాద్లో ఆ శాఖకు సంబంధించిన జలసౌధ భవన సముదాయమంతా నిఘానీడలోకి వెళ్లిపోయింది. గుర్తింపు కార్డు (ఐడీ) ఉన్నవారినే లోపలికి అనుమతించాలని ఉన్నతాధికారులు హుకుం జారీ
ట్రాన్స్కో వరంగల్ జోనల్ చీఫ్ ఇంజినీర్పై ఆ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులు, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘ట్రాన్స్కో జోనల్�
Deepinder Goyal : జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ త్వరలో టెంపుల్ అనే కొత్త వేరబుల్ డివైజ్ను తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీలో పని చేసేందుకు ఇంజినీర్లను తీసుకుంటున్నట్లు దీపిందర్ వెల్లడించాడు.
గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)లో అధికార వికేంద్రీకరణ పేరుతో తీసుకున్న నిర్ణయాలు అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. గ్రేటర్ను పరిశుభ్రంగా ఉంచాల్సిన యంత్రాంగం.. ఇప్పుడు అంతర్గత ఆధి�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్పై సందిగ్ధత నెలకొన్నది. ఈ ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపినా ఇంతవరకు అది ముందుకు సాగలేదు.
Pakistan: పాకిస్థాన్లో వేల సంఖ్యలో నైపుణ్యం ఉన్న ఉద్యోగులు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. గత రెండేళ్లలో 5000 మంది డాక్టర్లు, 11000 మంది ఇంజినీర్లు, 13000 మంది అకౌంటెంట్లు పాకిస్థాన్ను వీడి వెళ్లినట్లు ఓ ప్రభుత్
తన చర్యలతో ప్రజల నుంచి ఇండిగో విమానయాన సంస్థ తీవ్ర నిరసనలు ఎదుర్కొంటున్న క్రమంలో ఇండిగో ఉద్యోగి ఒకరు దాని లోపాలను ఎండగడుతూ పౌరులను, ఎయిర్లైన్స్ యాజమాన్యాన్ని ఉద్దేశించి రాసిన బహిరంగ లేఖ ఇప్పుడు సంచల�
ఇటీవల చేపట్టిన పునర్వ్యస్థీకరణ చర్యలతో టెక్ దిగ్గజం అమెజాన్లో భారీ స్థాయిలో ఇంజినీర్లపై వేటు పడింది. ఈ ఏడాది అక్టోబర్లో 14,000 మందికిపైగా ఉద్యోగులను అమెజాన్ తొలగించింది.