పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో ఇంజినీర్ల సీనియార్టీ వివాదం పరాకాష్ఠకు చేరింది. అధికారుల మధ్య వర్గపోరు, కుర్చీల కొట్లాటతో శాఖల్లో పరిపాలన పూర్తిగా పట్టాలు తప్పింది. తప్పుడు నివేదికల
KTR : ఇంజనీరింగ్ విద్యార్థులనుద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అభ్యంతరకర కామెంట్స్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.
దక్షిణాదిలోనే రెండో అతి పెద్ద థర్మల్ ప్లాంట్ అయిన యాదాద్రి థర్మల్ పవర్స్టేషన్ (వైటీపీఎస్)లో ఓ ఆంధ్రా అధికారి పెత్తనం నడుస్తున్నదని, సంస్థలో ఆయన ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్నారనే చర్చ నడుస్తున్నది. �
స్వయంగా పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి శాఖలోనే రోజుల తరబడి ఇంజినీర్ల కుర్చీలాట జరుగుతోంది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ముఖ్య అధికారి రెండు వారాల కిందట భారీ ఎత్తున ఎగ్జిక్యూటివ్ ఇంజ
టీజీ జెన్కోకు జనరేటింగ్ స్టేషన్లే కీలకం. వీటిల్లోనే ఉద్యోగులు, ఇంజినీర్లు, సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుంది. కీలకమైన విద్యుత్తు ప్లాంట్లల్లో ఇంజినీర్ల కొరత వేధిస్తున్నది. ము ఖ్యంగా యాదాద్రి, భద్రాద్రి
ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో జరుగుతున్న నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనుల టెండర్ల ప్రక్రియలో పలు జోన్ల ఇంజినీర్ల వ్యవహార శైలి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ప్రభుత్వ ని
విచారణ పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాదు, ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లను సైతం కాంగ్రెస్ సర్కార్ వేధించింది. రేవంత్రెడ్డి సర్కార్ ఆదేశాల మేరకు విచారణ జరిపిన విజిలెన్స్ కమిషన్ మార్చిలో నివేదిక సమర
సచివాలయంలో ఇరిగేషన్ శాఖ రూటే సపరేట్గా మారింది. ఏ పేషీలోని హంగులు, ఆర్భాటాలు అక్కడ దర్శనమిస్తాయి. ఓ ఉన్నతాధికారి వచ్చిరాగానే ఇరిగేషన్ శాఖ పేషీని కార్పొరేట్ కార్యాలయంలా తీర్చిదిద్దారు.
మాది ప్రజాపాలన అని నిత్యం ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎత్తిచూపినందుకు ఆంక్షల కత్తితో అడ్డుకుంటున్నది.
రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో అధికారులతోపాటు హైదరాబాద్లో ఆ శాఖకు సంబంధించిన జలసౌధ భవన సముదాయమంతా నిఘానీడలోకి వెళ్లిపోయింది. గుర్తింపు కార్డు (ఐడీ) ఉన్నవారినే లోపలికి అనుమతించాలని ఉన్నతాధికారులు హుకుం జారీ