రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల మధ్య అంతర్గత పోరు ముదురుతున్నది. సర్వీస్ నిబంధనల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదని శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తు�
ఇరిగేషన్ ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్కుమార్కు ఈఎన్సీ (జనరల్)గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు లేని అధికారాలను డిప్యూటీ ఈఎన్సీకి క�
సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్తోపాటు ఇంజినీర్లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్స్ ఇంజినీర్స్ అసోసియేషన్, అసోసియేషన్�
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిన ఉద్యోగులు 18 నెలల నుంచి జీతాలు లేకుండా బతుకుతున్నారు. ఇటీవల చంద్రుడిపై ప్రయోగాలకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఉద్�
సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్ష, పట్టుదల వల్లే ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ఆవిష్కృతమవుతున్నదని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తు�
విద్యుత్తు రంగం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఉద్యోగులు కదం తొక్కారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ‘విద్యుత్తు ప్రైవేటీకరణ వ్యతిరేక దినోత్సవం’లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఆందోళనలో విద్యుత్తు ర
భారత దేశంలో అన్ని రకాల ప్రకృతి, మానవ వనరులు ఉన్నాయి. అయి నా మరెందుకు దేశం ఇంకా సమస్యలతో సత మతమౌతున్నది. చదువుకున్నవారికి సరైన ఉద్యోగాలు లేవు. రైతులకు వసతులు లేవు. తల్లిదండ్రులకు పిల్లల ఆదరణ లేదు.
రాష్ట్ర ప్రభుత్వం 51 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహంకాళి ఏసీపీగా రవీందర్, గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి, వనస్థలిపురం ఏసీపీగా భీమ్�
Chandrayaan-3 | ఇస్రో ఇటీవల విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 లాంచింగ్ మాత్రమే పైకి కనిపిస్తున్నది. ఈ విజయం వెనుక చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల అవిశ్రాంత కృషి ఉన్నది. పీఎస్యూలను ప్రైవేటుపరం చేసే ఆత్రుతతో ఉ�