రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ తీరుపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ అధికారులు రగిలిపోతున్నారు. 38 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇలా వేధింపులకు దిగితే భవిష్య�
భారీ ప్రాజెక్టు, తెలంగాణకు అత్యావశ్యకమైనప్రాజెక్టు కాబట్టే ‘కాళేశ్వరం’పై నాటి ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదని, వ్యాప్కోస్ నివేదికలు, సీడబ్ల్యూసీ సూచనలను పరిగణలోకి తీసుకుని, ఎక్స్పర్ట్ కమిటీల రిపో
ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంతో ఉత్సాహం ఉన్నా నిధుల కొరత ఉన్నదని, అయినప్పటికీ సర్దుబాటు చేస్తూ నిర్మిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఇంజినీర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
‘లా’ కోర్సు ఇటీవలీ కాలంలో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఒకటి. చివరకు ఇంజినీరింగ్లో కూడా సీట్లు మిగులుతున్నాయి.. కానీ లా కోర్సుల్లో మిగలడంలేదు. అంతగా ఈ కోర్సులకు డిమాండ్ ఉంటున్నది. ఇది వరకు ఆర్ట్స్, క�
బీహార్లో బుధవారం మరో బ్రిడ్జి కూలింది. సహస్ర జిల్లాలోని మహిషి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలా బ్రిడ్జి కూలడం 3 వారాల వ్యవధిలో ఇది 13వది. ఇది చిన్న బ్రిడ్జి లేదా కాజ్వే కావచ్చునని జిల్లా అధికారులు తెలిపా
Bihar : బిహార్లో రెండు వారాల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలతో అప్రమత్తమైన ప్రభుత్వం శుక్రవారం ఏకంగా 11 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల మధ్య అంతర్గత పోరు ముదురుతున్నది. సర్వీస్ నిబంధనల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదని శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తు�
ఇరిగేషన్ ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్కుమార్కు ఈఎన్సీ (జనరల్)గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు లేని అధికారాలను డిప్యూటీ ఈఎన్సీకి క�