బీహార్లో బుధవారం మరో బ్రిడ్జి కూలింది. సహస్ర జిల్లాలోని మహిషి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలా బ్రిడ్జి కూలడం 3 వారాల వ్యవధిలో ఇది 13వది. ఇది చిన్న బ్రిడ్జి లేదా కాజ్వే కావచ్చునని జిల్లా అధికారులు తెలిపా
Bihar : బిహార్లో రెండు వారాల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలతో అప్రమత్తమైన ప్రభుత్వం శుక్రవారం ఏకంగా 11 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేసింది.
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల మధ్య అంతర్గత పోరు ముదురుతున్నది. సర్వీస్ నిబంధనల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదని శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తు�
ఇరిగేషన్ ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్కుమార్కు ఈఎన్సీ (జనరల్)గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు లేని అధికారాలను డిప్యూటీ ఈఎన్సీకి క�
సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్తోపాటు ఇంజినీర్లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్, తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్స్ ఇంజినీర్స్ అసోసియేషన్, అసోసియేషన్�
అంతరిక్ష ప్రయోగాల్లో భారతదేశ పతాకాన్ని రెపరెపలాడించిన ఉద్యోగులు 18 నెలల నుంచి జీతాలు లేకుండా బతుకుతున్నారు. ఇటీవల చంద్రుడిపై ప్రయోగాలకు ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన ఉద్�
సీఎం కేసీఆర్ మొక్కవోని దీక్ష, పట్టుదల వల్లే ‘పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం’ ఆవిష్కృతమవుతున్నదని తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఇంజినీర్లు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా కృష్ణా జలాల కోసం ఎదురుచూస్తు�