న్యూఢిల్లీ: చంద్రయాన్-3 లాంచ్ప్యాండ్ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) ఇంజినీర్లకు గత 17 నెలలుగా కేంద్ర ప్రభుత్వం జీతాలివ్వడం లేదని ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ తాజాగా వెల్లడించింది.
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మండలంలోని సిద్ధ్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణ పనులను గురువారం ఆకస్మికంగా పరి�
రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా పూర్తిచేసే లక్ష్యంతో పనులను చేపడుతున్నారు. వర్షాలు మొదలైతే పనుల జరిగే అవకాశం ఉండదని, అంతకు ముందే పూర్తి చేయాలని కా
నిరుడు మంజూరైన రోడ్ల రెన్యువల్ పనులను ఇంతవరకూ ప్రారంభించని ఇంజినీర్లకు నోటీసులు జారీ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆదేశించారు.
ఐఐటీ, మెడిసిన్ తదితర ఉన్నత విద్యాభ్యాసం అనేది పేద, మధ్యతరగతి విద్యార్థులకు నిన్నా మొన్నటి వరకు అందని ద్రాక్ష. అప్పు చేసి కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి.
అవి స్వాతంత్య్రం కోసం ఉధృతంగా పోరాటాలు జరుగుతున్న రోజు లు. భరతమాత దాస్యశృంఖలాలు తెగిపోయే రోజులు ఎంతో దూరంలో లేవని, భయం వీడి ఉద్యమంలో పాల్గొనాలంటూ స్వాతంత్య్ర సమరయోధులు పిలుపునిస్తున్నారు.
సమాజ అభ్యున్నతిలో ఇంజినీర్ల కృషి ఎనలేనిదని పలువురు అభిప్రాయపడ్డారు. దివంగత ఇంజినీర్ నవాబ్అలీ జంగ్ బహదూర్ 73వ వర్ధంతి సందర్భంగా మంగళవారం జలసౌధలో తెలంగాణ ఇంజినీర్ల స్మారక దినోత్సవవాన్ని నిర్వహించార�
: కువైట్లో పనిచేస్తున్న దాదాపు 12వేల మంది భారత ఇంజినీర్లు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎన్బీఏ అక్రెడిటేషన్ లేని భారత కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి కువైట్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్(క
‘రాష్ట్ర ప్రజలకు వంద శాతం శుద్ధజలం అందించడంలో మిషన్ భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న కృషి అద్భుతం. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కడమే కాదు.. క
మిషన్ భగీరథ పథకంలో భాగస్వామిని కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. కర్ణాటకలోని బాల్కీలో తాను సివిల్ ఇంజినీరింగ్ చదివిన బీకేఐటీ పూర
తమిళనాడు ఇంజినీర్ల బృందం కితాబు సిద్దిపేటలోని కోమటిబండ సందర్శన గజ్వేల్ రూరల్, మార్చి 10: తెలంగాణలో అమలవుతున్న మిషన్ భగీరథ పథకం ఒక అద్భుతమని తమిళనాడు ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. తమిళనాడుకు చెందిన 25 �