హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలో మొత్తం 56 మంది ఇంజినీర్లు ఉద్యోగ విరమణ పొందనున్నారు. అందుకు సంబంధించిన ఉద్యోగుల జాబితాను నీటిపారుదలశా ఖ కార్యదర్శి రాహుల్బొజ్జా సోమవారం విడుదల చేశారు.
ఈఎన్సీతోపాటు, నలుగు రు సీ ఈలు, 22 మంది ఎస్ఈలు, 19 మంది ఈఈ లు, 10 మంది డీఈఈలు ఉన్నట్టు తెలిపారు.