ఎస్ఎల్బీసీ పునరుద్ధరణకు సంబంధించి జీఎస్ఐ (జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా), ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్)తో వెంటనే సర్వే నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి ఎన్ ఉత
సంగారెడ్డి జిల్లా కల్పగూరులోని మంజీరా బరాజ్ ఎలాంటి డేంజర్లో లేదని నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంజీరా బరాజ్ను సందర్శించారు. మంజీరా బరాజ్, బరాజ్
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) కీలక సమావేశానికి ఏపీ సర్కారు డుమ్మా కొట్టింది. దీంతో యాసంగి సాగు, వేసవి తాగునీటి వాటాల అంశం ఎటూ తేలకుండాపోయింది.
ప్రముఖ రచయిత్రి, విదుషీమణి డాక్టర్ విజయభారతి అనారోగ్యంతో శనివారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబీకులు శుక్రవారం ఉదయం సనత్నగర్లోని రెనోవా హాస్పిటల్కు తరలించారు.
KCR | సుప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, అనువాదకురాలు, అంబేద్కరిస్ట్ డా విజయభారతి మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్ కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సాహిత్య, సామాజిక అధ్యయనశీలిగా విశ్లేషకులుగా విజయభారతి చేసిన కృషి�
కాళేశ్వరం విచారణ కమిష న్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు తొలిసారి పెంచిన నెల రోజుల గడువు ఆగస్టు 31తో ముగిసింది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సర్ఫేస్ మైనర్ ఇరిగేషన్ (ఎస్ఎంఐ) స్కీమ్ను రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టెక్నికల్ అడ్వయిజర్ కమిటీ (టీఏసీ)ని నియమించింది.
Telangana | నీటి పారుదల శాఖలో విశ్రాంత ఉద్యోగుల కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. 72 మందిలో 38 మందిని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి ఈ
Harish Rao | గోదావరి జలాలను సోమవారం నుంచి ఎత్తిపోయేనున్నట్లు నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. నీళ్లు లేక వెలవెలబోతున్న జిల్లాలోని రిజర్వాయర్లకు వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి రైతాంగ�
వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి ఉప ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ క్యాడర్కు చెందిన 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎస్హెచ్ రాహుల్ బొజ్జను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.