గోదావరి-కావేరి నదుల అనుసంధానంతో కర్ణాటకకు కేటాయించిన 16 టీఎంసీల నీటిని ఆల్మట్టి నుంచి తరలించే ప్రతిపాదనలను ఒప్పుకోబోమని రాష్ట్రసర్కారు స్పష్టం చేసింది.
కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) చైర్మన్గా ఇరిగేషన్ శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభు త్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
విద్యార్థులు విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు. ఎస్సీ గురుకుల కళాశాలలలో చదివి గత ఏడాది ఎంబీబీఎస్లో 204, ఐఐటీల్లో 65, నీట్లో 80, ఐఐటీ/జీఎఫ్టీఐ సీట్లు సాధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్నిఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు మరింత వేగంగా చేరేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే రోజుకు 400 వందల మంది చొప్పు�
దళిత కుటుంబాల వివరాలు సేకరణ మూడు రోజుల్లో కలెక్టర్ ఖాతాలోకి మరో రూ.500 కోట్లు జమచేస్తాం సీఎంవో కార్యదర్శి రాహుల్ బొజ్జా కరీంనగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27 నుంచి దళితబంధు ఇంటింటి సర్వే ప్రారంభించన
సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి, షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో చోటుదక్కింది. రా