పట్టుపురుగుల పెంపకంలో ఊజీ ఈగ తాకిడి వల్ల కూడా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఊజీ తాకిడి వానకాలం, చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. ఊజీ ఈగ వల్ల ఏర్పడే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని...
సరోగసీ చట్టం–2021, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం–2021 ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బోర్డును ఏర్పాటుచేసింది. అదేవిధంగా రాష్ట్ర, జిల్లా అథారిటీలను...
మహబూబాబాద్ : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ�
టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ త్వరలోనే ఒక ఇంటివాడు అవనున్నాడు. ఈ మేరకు వస్తున్న వార్తలు క్రీడాభిమానుల్లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తనయ అతియా శెట్టితో కొంతకాలంగా రాహ�
అయిజ : కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతున్నది. దీంతో తుంగభద్ర డ్యాంకు వరద నీరు చేరుతోంది. వరద నీరు డ్యాంలోకు చేరుతుండటంతో 10గేట్లు ఒక్క అడుగు ఎత్తి 14,650 క్యూసెక్కులు దిగువకు వి�
నిర్మల్ : భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతున్నది. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్ లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది
ములుగు : రైతుల పాలిట కల్పతరువు.. ప్రకృతి అందాలకు నిలయమైన లక్నవరం సరస్సు జలకళను సంతరించుకుంది. గత రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిండు కుండలా మారింది. లక్నవరం సరస్సు లోనికి 34.5 ఫీట్ల వరద నీరు చేరడంతో సరస్
ఖమ్మం : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాద స్థాయికి చేరుకున్న గొదావరి ఉధృతి మంగళవారం కొంత మేర తగ్గింది. సీఎం కేసీఅర్ సూచనల మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భద్రాచలంలోనే బస
మంచిర్యాల : ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎగువతో పాటు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండడంతో వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధిక�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న వానలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష జరిపారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు కలెక్టర్లతో...
నిర్మల్ : జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల మూలంగా నిర్మల్ – మంచిర్యాల ప్రధాన రహదారిపై మామడ మండలం న్యూ సాంగ్వి వద్ద అప్రోచ్ రోడ్ కోతకు గురైన ప్రాంతాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి �
కామారెడ్డి జిల్లాకేంద్రంలో విషాదం నెలకొంది. బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో నలుగురు మృతిచెందారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మృతుల్లో భార్యభర్తలతోపాటు వారి ఇద్దరి పిల్లలున
నిజామాబాద్ : కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధితులకు ఎమ్మెల్సీ కవిత చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి
ఆంధ్రప్రదేశ్లో ‘హ్యాష్గుడ్మార్నింగ్ సీఎంసార్’ క్యాంపెయిన్ను జనసేన చేపట్టింది. ఈ హ్యాష్ట్యాగ్తో ప్రజా సమస్యలను తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు జనసేన సిద్ధమైంది.