ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శికి హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) జారీ చేసింది. కోర్టు విచారణకు కార్యదర్శి హాజరుకాకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు అదరగొడుతున్నారు. ఆరంభంలోనే బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగగా.. మరో వెటరన్ పేసర్ షమీ కూడా సత్తాచాటాడు. బెన్స్టోక్స్ (0)ను తొలి పవర్ప్లేలోనే
చాలా మంది బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిజంగా బరువును మెయింటైన్ చేస్తే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. మన శరీరం క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేయాలంటే.. శరీర మెటబాలిజం పెరగాలి..
నిజామాబాద్, జూలై 22: పోచంపహాడ్ శ్రీరాం సాగర్ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. �
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా దుమ్మురేపుతున్నాడు. తను వేసిన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (0), జో రూట్ (0)ను డకౌట్గా పెవిలియన్ చేర్చిన బుమ్రా.. ఆ తర్వాత కూడా సత్తా చాటాడు. ప్రమాద�
లుబు.. శ్వాసనాళం పైభాగంలో వైరస్ అటాక్ చేయడం వలన కలిగే జబ్బే జలుబు. దీనినే మనం పడిసం, రొంప అని కూడా పిలుచుకుంటుంటాం. సీజన్లు మారినప్పుడు.. అలర్జీలు ఉన్నవారికి..
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో.. పేసర్ బుమ్రా నిప్పులు చెరుగుతుండటంతో ఇంగ్లండ్ టాపార్డర్ వణికిపోయింది. మిడిలార్డర్ కూడా అతని ప్రతాపం ముందు తలవంచింది. స్టార్ బ్యాటర్ లియామ్ లివింగ్స్టోన్ (0) కూడా ఖాతా త
ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో భారత పేస్ తురుపుముక్క జస్ప్రీత్ బుమ్రా అదరగొడుతున్నాడు. జేసన్ రాయ్ (0), జో రూట్ (0) ఇద్దరినీ ఒకే ఓవర్లో డకౌట్ చేసిన అతను.. ఆ తర్వాత కాసేపటికే ప్రమాదకరమైన జానీ బెయిర్స్టో (7)ను
గోవా రాష్ట్రంలోని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో జరిగిన తిరుగుబాటుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ మంగళవారం స్పష్టం చేశారు. గోవా కాంగ్రెస్ లో 'తిరుగుబాటు' తలెత
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ మొదటి వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన రెండో ఓవర్లో జేసన్ రాయ్ (0) డకౌట్గా వెనుతిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని ఆడేందుకు ప్రయత్నించిన రాయ్.. దాన్ని సరిగా అంచనా
వికారాబాద్, జూలై 12 : ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం మర్పల్లి మండలం కొంశట్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులుఎమ్మె
సంగారెడ్డి అర్బన్, జూలై 12 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూటీ అదుపు తప్పడంతో ఓ బాలిక మృతి చెందిన సంఘటన మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలో చోటుచేసుకుంది. సంగారెడ్డి రూరల్ సీఐ శివలిం�
ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు సారధి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తమ జట్టులో కీలకమైన ఆటగాళ్లు రూట్, బెయిర్స్టో, బెన్ స్టోక్స్ కూడా జట్టుతో చేరడంతో అంతకుముందు టీ20 సిరీస్లో ఓటమికి ప్రతీకారం
మెదక్ : కంట్రోల్ రూమ్లో అధికారులు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉండి సమాచారం తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రతి జిల్లాలో కంట్ర�