ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడు, నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గోదావరి నిండు కుండలా ప్రవహిస్తున్నది. ధవళేశ్వరం వద్ద వరద పోటెత్తడంతో...
ఫామ్లేమితో సతమతం అవుతున్న టీమిండియా మాజీ సారధి విరాట్ కోహ్లీ.. త్వరలోనే స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడని ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైకేల్ వాగన్ అన్నాడు. మంగళవారం నుంచి ఇంగ్లండ్తో టీమిండియా వన్డే సిరీస్ ఆడనున్న
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ అవసరం ఇతర పార్టీల కన్నా బీజేపీకి ఎక్కువగా ఉన్నదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలే అదనుగా విభజన హామీలపై...
నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఔట్ ఫ్లో ను ఇరిగేషన్ ఇంజినీర్లు క్రమంగా పెంచుతున్నారు. వరద కాలువలో 12,000 క్యూసెక్కులు, 15 వరద గేట్ల నుంచి 42 వేల క్యూసెక్కులు, కాకతీయ కెనాల్ ద్వారా 6000 క్యూ�
హైదరాబాద్ : భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితు�
ములుగు : రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా ఏట
Kaali Poster Controversy | ఫిల్మ్మేకర్ లీనా మణిమేకలైకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్ట్ 6న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేసింది. లీనా ‘కాళీ’ పేరిట తీస్తున్న డ్యాక్యుమెంటరీకి సంబంధ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లాలోని తిర్యాణి మ�
మహబూబ్నగర్ : గత ఐదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మహబూబ్ నగర్ రూరల్ మండలం దివిటి పల్లి గ్రామంలో కొన్ని ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్�
ప్రకృతి ప్రేమికులు.. ఊటీ, కొడైకెనాల్కు వెళ్లా ల్సిన అవసరం లేదు. ప్రపంచానికే తలమానికమైన ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఈ గడ్డమీద పురుడు పోసుకుని రా.. రమ్మని ఆహ్వానిస్తున్నాయి.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని కోరింది. �
ప్రఖ్యాత మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను తాను కొనేస్తానని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ కొంతకాలం క్రితం ప్రకటించారు. దీనికోసం 44 బిలియన్ డాలర్ల డీల్ కూడా చేసుకున్నాడు. అయితే ట్విట్టర్లోని బాట్స్, ఫేక్ ఖ�
కరీంనగర్ జూలై 11 (నమస్తేతెలంగాణ ప్రతినిధి) రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్లో చేసిన మౌన దీక్ష పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం కరీ�